Browsing: వార్తలు

‘యానిమల్‌’ సీక్వెల్‌ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్‌ మూవీ బజార్‌. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’పై ప్రేక్షకుల నుంచి విభిన్న…

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్‌,…

విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్‌లెట్లను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్‌ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్‌ మినిట్స్‌లో…

‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే…

నిషేధిత గుడుంబా తయారు, రవాణా, విక్రయాలు, బెల్లం సరఫరా చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ పవన్‌, అక్కన్నపేట ఎస్సై వివేక్‌ వేర్వేరుగా…

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని…

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను…

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడికి డబ్బులిచ్చి భర్తను దారుణంగా హత్య చేయించి, పెట్రోల్‌ పోసి కాల్చివేసిన సంఘటనలో జవహర్‌నగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారం…

Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

Putta Madhu | కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని…