London Train: ఓ వ్యక్తిపై ఇద్దరు పంచ్లు విసిరారు. కాళ్లతో తన్నారు. కిందపడేసి కొట్టారు. ఇదంతా లండన్ అండర్గ్రౌండ్ ట్రైన్లో జరిగింది. రైలు డోర్ వద్దకు లాగి…
Browsing: వార్తలు
ప్రజాస్వామ్యం-స్వేచ్ఛ-పౌరహక్కులను, పవిత్ర ఆశయాలు’గా తన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అమెరికా, కారుచౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తన చెప్పుచేతల్లో ఉండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజాస్వామ్య…
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది శివానీ నాగరం. చక్కటి గ్రామీణ కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పిందీ భామ.…
జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులతో ఆడుకుంటున్నది. సోమవారం షిఫ్ట్-1 పరీక్ష పేపర్లో గణితం, ఫిజిక్స్ ప్రశ్నలను కఠినంగా ఇచ్చారు. January…
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో రెండు రోజుల సదస్సు ప్రారంభించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు…
బడ్జెట్ ముసాయిదాపై జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్ను ‘ఏ’ కేటగిరీగా,…
అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరగాలి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన హస్తం పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిట్లం, జనవరి…
కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం…
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (92) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ…
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. January…