‘కేజీఎఫ్’.. ఐపీఎల్లో అత్యంత జనాదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ అభిమాన ఆటగాైళ్లెన విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లకు పెట్టుకున్న పేరు…
Browsing: వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అధికారుల పెత్తనం కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నది. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీలు,…
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. April 3, 2024…
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర…
శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు…
సూపర్జెయింట్స్ గెలుపు జోరు మూడు వికెట్లతో విజృంభణ ఆర్సీబీని వణికించిన లక్నో పేసర్ మెరిసిన డికాక్, పూరన్ 120 బంతుల్లో 182 పరుగులు. లక్నో సూపర్ కింగ్స్…
ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ…
ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) లబ్ధిదారుల ఐడీని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా (ఏబీహెచ్ఏ) ఐడీతో అనుసంధానించటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.…
Mahua Moitra | ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త…