చేపమందు |మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటలకు నాంపల్లిలోని చేపపిల్లల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభమవుతుందని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్…
Browsing: వార్తలు
మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ లో మున్సిపల్ పార్కు, ఓపెన్ వ్యాయామశాలను ప్రారంభించారు. జూన్ 8, 2023 / 11:15…
NBK108 |గత రెండు మూడు రోజులుగా బాలయ్య అభిమానులు సందడి చేశారు. కారణం స్వయంకృతాపరాధమే! అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి…
గత పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ విచ్ఛిన్నమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో ఈ చెరువులు మళ్లీ జీవం…
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme తన సరికొత్త Realme 11 Pro 5G సిరీస్ ఫోన్ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. Realme 11…
కరువు పాట పాడిన ఈ బంజరు భూమిలో కాళేశ్వరం నీరు పుష్కలంగా ప్రవహిస్తోందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జూన్ 8,…
Astrology |జ్యోతిష్యం మరియు రాశి ఫలితాలను నమ్మే వారు చాలా మంది ఉన్నారు. వారు రోజు ఫలితాలను చూసిన తర్వాత మాత్రమే వారి రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తారు.…
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన వ్యాపం కుంభకోణాన్ని బయటపెట్టిన మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక…
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు రజతం సాధించింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్, రాజ్కన్వర్ సింగ్, జతిన్లతో కూడిన టీమ్…
హైటెక్ సిటీలోని “వెస్టిన్ హైదరాబాద్” హోటల్కు ఓ ప్రత్యేకత ఉంది. 24 గంటల రెస్టారెంట్, అంతర్జాతీయ కాక్టెయిల్ ఏరియా, 168 చక్కగా అమర్చబడిన అతిథి గదులు… ఇవేవీ…