Browsing: వార్తలు

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ (Cake) తిని పదేండ్ల చిన్నారి మృతిచెందింది. గత ఆదివారం పంజాబ్‌లోని పటియాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. March…

మలయాళ ఇండస్ట్రీలో 200కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. యథార్థ సంఘటనల ఆధారంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. చిదంబరం ఎస్‌ పొదువల్‌…

పంటలకు సాగునీరు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు చేతికొచ్చిన ధాన్యం కొనుగోలులోనూ నిర్లక్ష్యం వహిస్తున్నది. పలు జిల్లాల్లో వరి కోతలు మొదలై ధాన్యం వస్తుంటే ప్రభుత్వం…

రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్‌ను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని…

కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్‌ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా…

రూపాయి ఇచ్చే బీహార్‌కు కేంద్రం ఇస్తున్నది 7 రూపాయలు అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు అర్ధరూపాయీ ఇవ్వట్లే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల పరిస్థితి కూడా ఇంతే…

‘చూపే బంగారమాయెనే…’ పాటేమో గానీ, బన్ని స్టెప్పు ప్రపంచ వ్యాప్తమైంది. ‘నాటు నాటు..’ పాటలో తారక్‌, చరణ్‌ ఆట ఆస్కార్‌లో అదరగొట్టింది. ఇప్పుడు టాలీవుడ్‌ స్టెప్పేస్తే… హాలీవుడ్‌…

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా,…

‘బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని తన తొలి తెలుగు సినిమాలోనే కుర్రకారు గుండెల్లో రౌడీపిల్లగా నిలిచిపోయింది సాయిపల్లవి. ‘ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయిపల్లవి చెప్పిన మాస్‌…

LSG vs PBKS | ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ డికాక్‌…