బద్రీనాథ్ ధామ్: బద్రీనాథ్ ఆలయం ఈరోజు తెరవబడుతుంది. చద్దాంకు చెందిన ఈ క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని సుమారు 15 లోడుల…
Browsing: వార్తలు
యాంగ్రీ టైగర్ | సరదాగా సఫారీ యాత్రకు వెళ్లిన పార్క్కి వచ్చిన కొంతమంది సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపై ఓ పులి…
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. దుండగులు తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఏప్రిల్ 27, 2023…
గరుడ గంగా కుంభమేళా మూడో రోజు బుధవారం నాడు భక్తులు పోటెత్తారు. మండలంలోని హుమ్నాపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటి క్షేత్రం సమీపంలోని గరుడ గంగాపూర్ణ మంజీర…
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.…
అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు శరవేగంగా సాగుతోంది. అక్కడ చిక్కుకున్న వారిని ఆపరేషన్ కావేరీ ద్వారా స్వదేశానికి రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత వైమానిక…
Astrology |జ్యోతిష్యం మరియు రాశి ఫలితాలను నమ్మే వారు చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఫలితాలు చూసిన తర్వాతే వారు తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తారు.…
ఓటుకు మన జీవితాలను మార్చే శక్తి ఉందని, దాని గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పేదల బతుకులు…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంతో 2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్… ఇప్పుడు దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 22వ ఆవిర్భావ దినోత్సవానికి…
వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ అన్నదాతలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుపరిపాలన అందించేటప్పుడు రైతుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం వైరా…