Browsing: వార్తలు

Dilip Ghosh | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ నేత, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. March 28, 2024 /…

Stock Market Open | దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్‌ 72,996.31…

KU Mohanan | భారతీయ సినిమాటోగ్రాఫర్స్‌లో గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు కేయూ మోహనన్‌. బాలీవుడ్‌లో డాన్‌, తలాష్‌, అంధాధున్‌ తెలుగులో ‘మహర్షి’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ…

ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది…

ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ…

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi…

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట అర్బన్‌, మార్చి 27: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని బీసీ సంక్షేమ, రవాణా…

అధికారం, ఆస్తులు కాపాడుకోవడానికే చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీ మారారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందని పార్టీని…

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో షూటింగ్‌ కోసం లండన్‌…

చదువుకొన్న యువతలో పెరిగిన నిరుద్యోగం 2000లో 35.2%.. 2022 నాటికి 65.7% అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 27: దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది.…