Loksabha polls | ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు.…
Browsing: వార్తలు
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి. April 15, 2024 / 07:35 AM…
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బాలుడు కత్తితో పొడిచి నానమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై…
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ దళితులు, బడుగు బలహీనవర్గాలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. April…
కాంగ్రెస్ పాలనపై రైతులు పెదవి విరుస్తున్నారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తమను ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. April 15, 2024 /…
అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనా న్స్ సంస్థలు కూడా తోడవడంతో…
ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ…
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు జమ్ము, ఏప్రిల్ 14: అమర్నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు…
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన, మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపీఏటీజీఎమ్) ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు భారత సైన్యం ఆదివారం తెలిపింది. డీఆర్డీవో రూపొందించిన ఈ…
Sharad Pawar | రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన…