రెండు వారాల్లో జరగనున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాలా కిడ్నాప్ కలకలం రేపింది. బుధవారం ఆయన అనూహ్యంగా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం నుంచి తమ అభ్యర్థి కంచన్ను, ఆయన కుటుంబాన్ని బీజేపీ అపహరించుకుపోయిందని ఆప్ ఆరోపించింది.
తన నామినేషన్ ఉపసంహరణ ప్రయత్నాలు విఫలమవడంతో నామినేషన్ను ఉపసంహరించుకోవాలని బీజేపీ నుంచి తనపై ఒత్తిడి ఉందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించిన కొద్దిసేపటికే కంచన్ జరీవాలా సూరాలో కనిపించారు. ఆప్ ఆరోపణలను నిజం చేసేందుకు ఆయన నామినేషన్ను ఉపసంహరించుకోవడం కీలకంగా మారింది.
The post ఆప్ అభ్యర్థి కిడ్నాప్.. గుజరాత్ లో కలకలం appeared first on T News Telugu.