చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 8వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేస్తారు. ఆ రోజు అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు ఆలయ ద్వారాలు ఉదయం 8.40 గంటలకు మూసివేసి రాత్రి 7.20 గంటలకు తెరుస్తారు. ఆ తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా మాత్రమే భక్తులు సర్వదర్శనం చేసుకోవచ్చని వివరించారు.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!