దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం శ్రీభ్రామాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఒకటి. ఈరోజు కార్తీక మాసోత్సవం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
The post శ్రీశైలం దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలు నేటి నుంచి ప్రారంభం appeared first on T News Telugu.