షాబాద్: షాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా, దుబాయ్ నుంచి హైదరాబాద్-శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన 15 మంది ప్రయాణికులను అనుమానాస్పదంగా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
15 మంది ప్రయాణికులను తనిఖీ చేయగా దాదాపు 3 కిలోల బంగారం దొరికిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
The post విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం appeared first on T News Telugu.