హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట్ ధరమ్ ఖరం రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్.. ప్రయాణికుల ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read.. జార్ఖండ్లో ప్రభుత్వ మార్పిడికి బీజేపీ ఎత్తులు.. హైదరాబాద్కు జార్ఖండ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు
The post అమీర్ పేట్లో యాక్సిడెంట్. మహిళ, ఇద్దరు పిల్లలకు గాయాలు appeared first on tnewstelugu.com.
