న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం ముగిసిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 20-22, 21-14, 21-14 తేడాతో ప్రియాన్షు రజావత్(భారత్)ను ఓడించాడు.
Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు?
ఇక భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు కూడా క్వార్టర్స్ కు అర్హత సాధించారు. రెండో రౌండ్లో యంగ్ పొ హన్ – లు చింగ్ యావొ (తైవాన్)లపై21-14, 21-15 తేడాతో అలవోకగా గెలుపొంది క్వార్టర్స్కు చేరుకున్నారు.
HSP in quarters
#YonexSunriseIndiaOpen2024 #IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/HEiB2Ghblm
— BAI Media (@BAI_Media) January 18, 2024
The post ఇండియా ఓపెన్: క్వార్టర్స్కు ప్రణయ్, సాత్విక్- చిరాగ్ జోడి appeared first on tnewstelugu.com.


