
హైదరాబాద్ : మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు మళ్లీ షాకిచ్చింది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచింది. జ్వరం, రక్తపోటు, రక్తహీనత, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించిన అత్యవసర మందుల కేటలాగ్లో 800 ఔషధాల ధరలు 12.12% పెరిగాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మందుల ధరలు 60% పెరిగాయి. గతేడాది మోదీ ప్రభుత్వం మందుల ధరలను 10.76% పెంచింది.
