
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను ఈ నెల 27న (మార్చి) ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఏప్రిల్కు సంబంధించిన రూ.300 రూ.300 దశన్ టిక్కెట్ల కోటాను ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు పేర్కొంది. భక్తులు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
