అమెరికాలోని న్యూయార్క్లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. బ్రోంక్స్లోని సబ్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. సాయంత్రం 4:38 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సబ్వే స్టేషన్లో కాల్పులు జరిపిన తర్వాత దాడి చేసిన వ్యక్తి కూడా పరారీ అయ్యాడు. ఈ కాల్పుల్లో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? గుండెపోటు కావొచ్చు..!!
The post న్యూయార్క్ సబ్వేలో కాల్పులు, ఒకరు మృతి..పలువురికి గాయాలు..!! appeared first on tnewstelugu.com.
