గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొంది ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గతేడాది జులైలో గ్రూప్ 4 రాతపరీక్ష నిర్వహించిన విషయ తెలిసిందే. అభ్యర్థులు వెబ్ సైట్లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం ఈ లింక్ https://notificationslist.tspsc.gov.in/ పై క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: ఈ నెల 28న టీఎస్ లాసెట్ -2024 నోటిఫికేషన్ను విడుదల
