Author: Telanganapress

Yadadri Bhuvanagiri | ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తూ పంచాయతీ సెక్రటరీ(Panchayat secretary) ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. March 27, 2024 / 03:50 PM IST యాదాద్రి భువనగిరి : ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తూ పంచాయతీ సెక్రటరీ(Panchayat secretary) ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు పంచాయతీ సెక్రటరీ కిరణ్‌ ఇంటి నిర్మాణ పర్మిషన్‌ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కిరణ్‌కు రూ. 3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   Source link

Read More

He derided Revanth Reddy’s lack of courage, alleging that the Chief Minister remained silent in response to his earlier challenge, due to the BRS’ strong winning prospects. Published Date – 27 March 2024, 02:58 PM Hyderabad: BRS working president KT Rama Rao launched a verbal onslaught against Chief Minister A Revanth Reddy, daring him to resign to his post and contest against him in Malkajgiri parliamentary election. He questioned Revanth Reddy’s allegiance to the Congress and accused him of defecting to the BJP after the Lok Sabha elections. Addressing the party cadre from Malkajgiri parliamentary constituency…

Read More

దేశంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా వారు మధ్యలోనే చదువును ఆపేయాల్సి వస్తోంది. అలాంటి వారి కోసం కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బు లేదని విద్యార్థులు చదవును మధ్యలోనే ఆపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చదువుల కోసం ప్రభుత్వం డబ్బులు అందిస్తోంది.భారత ప్రభుత్వం నుంచి స్కాలర్ షిఫ్ అందుబాటులోఉంది. దీనిలో 9,10వ తరగతి విద్యార్థులు 75వేల రూపాయలు , 11, 12 తరగతుల విద్యార్థులు 1.5లక్షల రూపాయాల ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ పేరు PM YASASVI (PM Yasasvi Scholarship Scheme).ఈ స్కీం పూర్తి పేరు బ్రైట్ ఇండియా కోసం పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డు. మెరిట్ ఆధారంగా 2023లో ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్ధులను ఎంపిక చేశారు. మరింత సమాచారం కోసం NTA వెబ్ సైట్ ను ఓ సారి…

Read More

Aranmanai 4 | సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అరణ్మనై 4 (Aranmanai 4). ఇప్పటికే మేకర్స్‌ అరణ్మనై 4 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. March 27, 2024 / 02:50 PM IST Aranmanai 4 | సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అరణ్మనై 4 (Aranmanai 4). అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆసక్తికర వార్తను షేర్ చేసింది మేకర్స్‌ టీం. ఇప్పటికే మేకర్స్‌ అరణ్మనై 4 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న…

Read More

He took a dig at the Congress leadership for its inability to field a candidate from its existing leaders and instead, poaching leaders from the BRS to contest from these parliamentary constituencies. Published Date – 27 March 2024, 01:51 PM Hyderabad: BRS president K Chandrashekhar Rao will address a massive public meeting in Chevella parliamentary constituency on April 13, announced the party working president KT Rama Rao. He is expected to embark on the Lok Sabha poll campaign for the BRS after Ugadi on April 4 and the party leadership is finalising his schedule in this…

Read More

మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ముందుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మీ కెరీర్‌లో విజయం సాధించినా, భవిష్యత్తులో మీరు ఆ విజయాన్ని ఆస్వాదించలేరు. ముఖ్యంగా కార్పోరేట్‌లో పనిచేసే వారు వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి పెద్ద హెచ్చరిక. ఇటీవలి అధ్యయనం ప్రకారం, 25, 40 సంవత్సరాల మధ్య వయస్సు గల 77శాతం మంది ఉద్యోగులు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అంటే 100 మందిలో 23 మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. నివేదిక ప్రకారం, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న 56 వేల మందిని పరీక్షించారు. అందులో వారు అత్యంత ముఖ్యమైన 8 ఆరోగ్య పారామితులలో సరిపోలేరు. అసలు వాస్తవం ఏంటంటే 100 మందిలో 61 మందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయితోపాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. ఇది మాత్రమే కాదు, కార్పొరేట్‌లో పనిచేస్తున్న వారిలో 22శాతం మంది స్థూలకాయులు,…

Read More

GrokAI : ఎక్స్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ త్వ‌ర‌లో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రీమియం స‌బ్‌స్క్రైబ‌ర్లంద‌రికీ అందుబాటులో ఉంటుంద‌ని ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. March 27, 2024 / 01:51 PM IST GrokAI : ఎక్స్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ త్వ‌ర‌లో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రీమియం స‌బ్‌స్క్రైబ‌ర్లంద‌రికీ అందుబాటులో ఉంటుంద‌ని ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. ఎక్స్ వేదికగా మ‌స్క్ ఈ విష‌యం వెల్ల‌డించారు. గ్రోక్ఏఐ ఎక్కువ మంది యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని సోష‌ల్ మీడియా పోస్ట్‌లో మ‌స్క్ పేర్కొన్నారు. గ్రోక్ఏఐ ఇటీవల ఓపెన్ సోర్స్ చేయ‌బ‌డ‌గా, గిట్‌హ‌బ్‌లో ఓపెన్ రిలీజ్ అందుబాటులోకి వచ్చింది. ఏఐ మోడ‌ల్ ఓపెన్‌సోర్స్ చేయ‌బ‌డ‌టం అంటే దాని సోర్స్ కోడ్‌ను స‌వ‌ర‌ణ‌లు, రీడిస్ట్రిబ్యూష‌న్ కోసం ప‌బ్లిక్‌కు ఆఫ‌ర్ చేయ‌డ‌మ‌ని అర్ధం. ఫ‌లితంగా గ్రోక్ఏఐని మెరుగుప‌రిచేందుకు రీసెర్చ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు క‌స‌ర‌త్తు సాగించే వెసులుబాటు క‌లుగుతుంది. గ్రోక్ఏఐ ఓపెన్‌సోర్సింగ్‌కు సంబంధించి ఎక్స్ఏఐ ఇటీవ‌ల బ్లాగ్‌పోస్ట్‌లో ప్ర‌క‌టించింది. బేస్…

Read More

According to sources, Maoist platoon No 10 deputy commander Nagesh and his wife Soni were among the naxalites killed. Published Date – 27 March 2024, 12:50 PM Kothagudem: Six naxals, including two female cadres, were killed in an exchange of fire (EoF) with police in neighbouring Chhattisgarh State on Wednesday. The exchange of fire between security forces and PLGA platoon No 10 of Maoists took place in the forests near Chipurbhatti on the banks of river Taliperu under the limits of Basaguda police station of Bijapur district. Many naxals were said to be injured in the…

Read More

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చికుర్ బత్తి, పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ రేంజీ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మ్రుతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ ఈ భారీ ఎన్ కౌంటర్ జరగడంతో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు యాంటీ నక్సల్…

Read More

Aditi Rao Hydari and Siddharth | కోలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. తెలుగు న‌టి అదితి రావు హైదరీని సిద్ధార్థ్​ వివాహం చేసుకున్నట్లు సమాచారం అందింది. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆల‌యంలో ఈ పెళ్లి జ‌రుగ‌గా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల ఈ వివాహంకు హాజరయినట్లు తెలుస్తుంది. March 27, 2024 / 12:38 PM IST Aditi Rao Hydari and Siddharth | కోలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. తెలుగు న‌టి అదితి రావు హైదరీని సిద్ధార్థ్​ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆల‌యంలో ఈ పెళ్లి జ‌రుగ‌గా.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహంకు హాజరయినట్లు తెలుస్తుంది. అయితే వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విష‌యం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి…

Read More