దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ హోలీ సంబురాల్లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు.ప్రతిఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆనందాల రంగుల పండుగ దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీకి పలు రకాల పేర్లు ఉన్నాయి. ఫాగువా, ధూలెండి, ధులివందన్, డోల్ పేర్లతో ఈ హోలీ సంబురాలు జరుగుతున్నాయి.అంతేకాదు హోలీ రోజు దేవుళ్లను పూజిస్తారు. మధుర-బృందావన్ నుండి కాశీ, ఉజ్జయిని వరకు హోలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ రోజు శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాశీలో అంటే బనారస్లో, పైర్ల బూడిదతో హోలీ ఆడతారు. దీనిని మసానే హోలీ అంటారు. ఉజ్జయినిలో కూడా, హోలీ రోజున మహాకాళ భస్మ ఆరతి నిర్వహిస్తారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు, రాధా రాణి…
Author: Telanganapress
TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారు నివ్వెరపోయారు. March 25, 2024 / 04:03 PM IST చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారు నివ్వెరపోయారు. (TN BJP, DMK candidates hugs on Holi) డీఎంకేకు చెందిన తమిజాచి తంగపాండియన్, దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను అదే స్థానం నుంచి బరిలోకి బీజేపీ దించింది. కాగా, డీఎంకే అభ్యర్థి తమిజాచి, బీజేపీ అభ్యర్థి తమిళిసై సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు.…
Photographer Joshua Karthik snapped the image. “Happy Holi to all who celebrate! Thank you @joshuakarthikr for sharing this beautiful #ShotOniPhone photo that captures the colorful festival,” he expressed in the post. Published Date – 25 March 2024, 03:00 PM New Delhi: Apple CEO, Tim Cook on Monday extended Holi wishes. Cook, who shared the greetings on X, added a picture showcasing the festival’s vibrant colour and joy, shot on the iPhone. The image was clicked by photographer Joshua Karthik. “Happy Holi to all who celebrate! Thank you @joshuakarthikr for sharing this beautiful #ShotOniPhone photo that captures…
లోకసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే బీజేపీ తన ఐదవ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 111 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ సారి బీజేపీ చాలా మంది కొత్తవాళ్లకు టిక్కెట్లు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈసారి లోకసభ ఎన్నికల్లో కొంతమంది సినీనటులకు కూడా టిక్కెట్లుదక్కాయి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈసారి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకుంది. తొలి నాలుగు జాబితాల్లో ఈమే పేరు లేదు. ఐదవ జాబితాలో ఈ నటికి ఛాన్స్ లభించింది. మరి కంగనా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా ? కంగనా రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని చెప్పింది. బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు నడ్డా ప్రకటించారు. ఐదవ జాబితాలో కంగనా పేరు రావడంతో అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు.…
Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాళ్ ఠాకూర్ కాంబోలో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). విజయ్, మృణాళ్ ఇద్దరూ హోలీ సెలబ్రేషన్స్లో భాగంగా వైట్ అండ్ వైట్ డ్రెస్లో రంగులు చల్లుకున్నారు. ఫ్యామిలీ స్టార్ నుంచి థర్డ్ సాంగ్ మధురం కదాను విడుదల చేశారు. March 25, 2024 / 03:04 PM IST Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాళ్ ఠాకూర్ కాంబోలో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). గీతగోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం సాంగ్ లాంఛ్ చేశారు. ఫ్యామిలీ స్టార్ నుంచి థర్డ్ సాంగ్ మధురం కదాను విడుదల చేశారు. లాంఛ్ ఈవెంట్లో విజయ్, మృణాళ్ ఇద్దరూ హోలీ సెలబ్రేషన్స్లో భాగంగా వైట్ అండ్ వైట్ డ్రెస్లో రంగులు చల్లుకున్నారు. అనంతరం డ్యాన్స్ చేశారు. దీనికి…
Officials confirmed over a dozen injuries following the preliminary investigation, with no reported casualties thus far. Published Date – 25 March 2024, 01:20 PM Bhopal: A fire broke out in the sanctum sanctorum of Ujjain’s Mahakal Temple on Monday, injuring 13 priests, said officials here. The incident took place during the ‘bhasma aarti’, a daily mroning ritual.ii Following the preliminary investigation, the officials confirmed that over a dozen people were injured, however, no casualty has been reported so far. The blaze took place in the ‘garba griha’ (sanctum sanctorum) of the temple, Ujjain Collector Neeraj Kumar…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్కు ఇప్పటికే శుభారంభం లభించింది. సూపర్ సండే రెండో మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ జట్టు 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించి ఉత్కంఠభరితంగా ప్రారంభించింది. ఇదే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన రోహిత్ శర్మ అభిమానులు, హార్దిక్ పాండ్యా అభిమానుల మధ్య స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈసారి ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్య పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తొలగించి, హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ చేసినప్పటి నుండి, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. హిట్…
Jairam Ramesh : మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్ను వీడి కాషాయ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. March 25, 2024 / 02:03 PM IST Jairam Ramesh : మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్ను వీడి కాషాయ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ రహిత భారత్ను కోరుకుంటున్నారని, కానీ ఆయన అవినీతి రహిత కాంగ్రెస్ను తయారుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మీకు భారీ వాషింగ్ మెషీన్ అవసరమైనప్పుడు ఇలా జరుగుతుంది..గత పదేండ్లుగా పార్టీకి ఎలాంటి సేవలందించని మీరు ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పెద్ద జోక్ అని నవీన్ జిందాల్ను ఉద్దేశించి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలపై జిందాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన వార్తా పత్రికల క్లిప్పింగ్స్…
The BRS president held discussions with the party leaders from the constituencies concerned before announcing the candidature of Srinivas Yadav who has been an active leader of BRS since the Telangana State formation. Updated On – 25 March 2024, 01:02 PM Hyderabad: Gaddam Srinivas Yadav has been nominated as the BRS candidate from Hyderabad parliamentary constituency for the upcoming Lok Sabha polls. With the latest addition, BRS chief K Chandrashekhar Rao announced the party nominees for all 17 parliamentary constituencies in the State. The BRS president held discussions with the party leaders from the constituencies concerned…
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. నవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు అదేవిధంగా రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ టికెట్లను కొనాలనుకునేవారు bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చిన అధికారులు చెప్పారు. కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లు చెప్పారు. ఇందుకు గాను రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ వెబ్సైట్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక సెక్టార్ టికెట్లు…