Author: Telanganapress

CM Prem Singh Tamang: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ త‌మంగ్ .. ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న భార్య కృష్ణ కుమారి రాయ్ కూడా పోటీ చేయ‌నున్నారు. ఎస్డీఎఫ్ అధ్య‌క్షుడు ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్‌పై ఆమె పోటీ చేస్తున్నారు. March 25, 2024 / 12:54 PM IST గ్యాంగ్‌ట‌క్: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ త‌మంగ్(CM Prem Singh Tamang) .. ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న భార్య కృష్ణ కుమారి రాయ్ కూడా పోటీ చేయ‌నున్నారు. ఎస్డీఎఫ్ అధ్య‌క్షుడు ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్‌పై ఆమె పోటీ చేస్తున్నారు. నామ్చి-సింగితాంగ్ సీటు నుంచి కుమారి రాయ్ పోటీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం సిక్కింలో సిక్కిమ్ క్రాంతికారి మోర్చా పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌ర్కార్ న‌డుస్తున్న‌ది. 32 అసెంబ్లీ స్థానాల‌కు చెందిన అభ్య‌ర్థుల జాబితాను ఆ…

Read More

“After completing the main idol of Ram Lalla, I sculpted a smaller stone statue of Ram Lalla in Ayodhya,” Yogiraj shared on X while showcasing the pictures. Updated On – 25 March 2024, 11:54 AM Ayodhya: Well-known sculptor Arun Yogiraj who created the Ram Lalla idol for the Ayodhya temple, has now made a miniature version of the deity. The sculptor took to X to share the images which have gone viral. “After the selection of the main idol of Ram Lalla, I carved another small Ram Lalla statue in stone in Ayodhya,” Yogiraj said on…

Read More

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చారు. కల్కి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పి బాంబు పేల్చాడు. ఇప్పటివరకు అందరు ఆయన ఈ మూవీలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు అనుకున్నారు. అదే నిజమంటూ ఫిక్స అయ్యారు కూడా. కానీ ఇప్పుడు కమల్ హాసన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ప్రభాస్ అభిమానులతోపాటు ఆయన అభిమానులను షాక్ గురి చేసింది. కల్కీలో తనది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అని చెప్పి అందరికీ షాకిచ్చారు. ఇకతాను మంచి సినిమాలకోసం ఎప్పుడూ తాపత్రాయపడుతాయని తెలిపారు. ఆసల్యమైనా కూడా క్వాలిటీ విషయంలో రాజీపడనన్నారు. ఇండియన్ 2, ఇండియన్ 3 రెండింటి షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అది పూర్తయ్యాక దాని సీక్వెల్ మొదలుపెట్టున్నట్లు చెప్పారు. కల్కీ లో తాను అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. నా భాగం షూటింగ్ పూర్తయ్యిందని…

Read More

K Surendran: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్ర‌న్ పోటీ ప‌డ‌నున్నారు. 2009 నుంచి వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజ‌యం సాధిస్తున్న‌ది. 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో సురేంద్ర‌న్ పాతాన‌మిట్ట స్థానం నుంచి పోటీ చేశారు. March 25, 2024 / 11:52 AM IST న్యూఢిల్లీ: రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్ర‌న్ పోటీ ప‌డ‌నున్నారు. 2009 నుంచి వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజ‌యం సాధిస్తున్న‌ది. 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో సురేంద్ర‌న్ పాతాన‌మిట్ట స్థానం నుంచి పోటీ చేశారు. 2016 ఎన్నిక‌ల్లో మంజేశ్వ‌రం అసెంబ్లీ స్థానం నుంచి సురేంద్ర‌న్ 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జ‌రిగిన బైపోల్స్ లో పోటి చేసి…

Read More

Anwar conveyed his best wishes to Chhetri during a press interaction, ahead of Chhetri’s 150th match for India against Afghanistan in Guwahati. Anwar also expressed his desire for Chhetri to continue playing more matches. Published Date – 25 March 2024, 11:00 AM Guwahati: Ahead of Sunil Chhetri’s 150th senior international match, India defender Anwar Ali called the skipper a “legend”. While speaking to the press, Anwar sent his best wishes to Chhetri, who will play his 150th match for India in the upcoming encounter against Afghanistan in Guwahati. He also wanted Chhetri to play more matches.…

Read More

తెలంగాణలో భానుడు భగభగ మండుతున్నాడు. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. వేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో ఎండలు విపరీతంగా పెరగనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మొన్నటివరకు అకాలు వర్షాలు కురిస్తే..ఇప్పుడు ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎండల తీవ్రంగా ఉందని జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదివారం నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంఅవుతాయని పేర్కొన్నారు. దక్షిణదిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలుల వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పేర్కొన్నారు. రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ తీవ్రంగా భారీగా ఉంది. భానుడు భగభగ ఎక్కువవుతుందని, ఈ జిల్లాతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ వంటి మరికొన్ని జిల్లాల్లో…

Read More

నారాయణపేటలో హోలీ (Holi) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్‌పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది. March 25, 2024 / 10:39 AM IST నారాయణపేట: నారాయణపేటలో హోలీ (Holi) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్‌పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది. దీంతో ట్యాంకు సిమెంట్ ముక్కలు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) అనే చిన్నారి మృతి చెందింది. ప్రణీత అనే చిన్నారికి చెయ్యి వీరుగగా హరిప్రియకు కాలు విరిగింది. కాగా, స్థానికులు ప్రమాదానికి కారణమైన ట్యాంకును పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు…

Read More

Speaking to reporters on Sunday night, the Israeli Prime Minister stated that Sinwar would meet the same fate as Haman in the ancient city of Purim. Updated On – 25 March 2024, 09:35 AM Tel Aviv: Israel Prime Minister Benjamin Netanyahu has said that Hamas leader Yahya Sinwar “will be killed at any cost”. The Israeli Prime Minister was speaking to mediapersons on Sunday night and said that “just as Haman was killed in the ancient city of Purim, Sinwar would also be killed”. He said, “We will unite, fight and win just as we…

Read More

లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన చేష్టా కొచ్చర్ అనే విద్యార్థిని దుర్మరణం చెందారు. లండన్ స్కూల్ ఆప్ ఎకానామిక్స్ లో చేష్ఠా కొచ్చర్ పీహెచ్ డీ చేస్తున్నారు. ఈ విషయాన్ని నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి అయోగ్ కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేసినట్లు తెలిపారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ అయిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ SP కొచ్చర్ కుమార్తె చెష్టా కొచర్. ఆమె నీతి అయోగ్ లో లైఫ్ ప్రొగ్రామ్ పై పనిచేశారు. బిహేవియర్ సైన్స్ లో పీహెచ్ డీ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వెళ్లారు. సైక్లింగ్ చేస్తుండగా..జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. చాలా తెలివైన,దైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు ఆమె ఆత్మకు శాంతి…

Read More

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. March 25, 2024 / 09:52 AM IST Gangadhara | గంగాధర, మార్చి 24 : కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. నిరుడులాగే నీళ్లొస్తాయని సాగు చేసిన రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో కరువన్నదే ఎరుగరు. గలగలా పారే వరదకాలువలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో మోటర్లు పైకి తేలాయి. పంటలను కాపాడుకోవడానికి వరదకాలువలో గుంతలు తవ్వి నీరందిస్తున్నారు. 28 కి.మీ. కాలువ…గంగాధర మండలంలో 12 గ్రామాలను…

Read More