Author: Telanganapress

ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం తెలంగాణలో భానుడు నిప్పులు కక్కాడు. మంగళవారం, బుధవారం కూడా భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టూవీలర్ మీద బయటకు వెళ్దామన్నా..బస్సుల్లో బయటకు వెళ్లాలనుకున్నా…నగరవాసులు ఎండలో మాడిపోవాల్సిందే. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సులను తగ్గిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని..బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఎండలుభారీగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మధ్యాహ్నం వేళ తప్పనిసరి అయితేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది. మరోవైపు మంగళవారం నుంచి ఉదయం 5 నుంచి అర్థరాత్రి 12గంటల వరకు సీటీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎన్ని బస్సులు, సర్వీసులు తగ్గిస్తున్నారనే విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో జోన్ చెప్పలేదు.…

Read More

టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేయనుంద‌ని చెబుతున్నారు. వ‌నిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ల‌ను లాంఛ్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. April 16, 2024 / 01:07 PM IST Google Pixel 9 smartphones : టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేయనుంద‌ని చెబుతున్నారు. వ‌నిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ల‌ను లాంఛ్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ లైన‌ప్‌తో పాటు ఎక్స్ఎల్ సైజ్ తిరిగి రానుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగో మోడ‌ల్‌ను కూడా గూగుల్…

Read More

Basar police said Buchuka Aravind (17) was found hanging in a room in the hostel. Published Date – 16 April 2024, 12:10 PM Nirmal: A student studying Pre-University Course (PUC) II year at the RGUKT-Basar was found hanging in the hostel on the campus on Tuesday. The reason for the suspected suicide is yet to be ascertained. This is the second suicide reported in the university in a gap of two months. Basar police said Buchuka Aravind (17) was found hanging in a room in the hostel. Aravind hailed from Bandarupalli village in Thoguta mandal of…

Read More

ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11 5జీపై కంపెనీ మరింత డిస్కౌంట్ ను అందిస్తోంది. నెల వ్యవధిలోనే రెండు సార్లు ధరను తగ్గించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 56,999వద్ద విడుదల చేసింది. ఈమధ్యే దీని ధరను కంపేనీ రూ. 2000 తగ్గించింది. తాజాగా మరో రూ. 3000 మేర తగ్గించింది. మొత్తం రూ. 5000 తగ్గి రూ. 51,999కే లభిస్తుంది. కంపెనీ గత సంవత్సరం తన వినియోగదారుల కోసం అత్యంత ఖరీదైన ఫోన్‌గా OnePlus 11ని పరిచయం చేసింది. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. అయితే, కంపెనీ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరను తగ్గించింది.మీరు ఈ ఫోన్‌ను టైటాన్ బ్లాక్, ఎటర్నల్ గ్రీన్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. వన్ ప్లస్ 11 ఫీచర్లు: ప్రాసెసర్ : వన్ ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8…

Read More

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో స‌భ్యురాలిగా అసీఫా భుట్టో జ‌ర్దారి(Aseefa Bhutto-Zardari) సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారంచేశారు. విప‌క్ష స‌భ్యులు ఆ ప్ర‌మాణ స్వీకారోత్స‌వాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. షాహీద్ బెన‌జిరాబాద్ స్థానం నుంచి ఆమె విజ‌యం సాధించారు. గ‌తంలో ఆ స్థానం నుంచి ఆమె తండ్రి ప్రాతినిధ్యం వ‌హించారు. దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత అసిఫ్ అలీ జ‌ర్దారి త‌న సీటును కూతురికి అప్ప‌గించేశారు. సోద‌రుడు బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారితో క‌లిసి అసీఫా పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. స్పీక‌ర్ అయాజ్ సాదిక్ ఆమె చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇది చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భ‌మ‌ని పీపీపీ పేర్కొన్న‌ది. Source link

Read More

The man Kranthi Kumar (30) a resident of Nizampet took his car on the Hitech city road around midnight. Updated On – 16 April 2024, 11:01 AM Hyderabad: One person was killed and atleast nine others injured when a software engineer who was in an inebriated state drove his car in a rash manner at Hitec city. The man Kranthi Kumar (30) a resident of Nizampet took his car on the Hitech city road around midnight. Kranthi Kumar was allegedly  in a drunken condition and first rammed into another car at Hitech city road and without…

Read More

దేశంలో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ. 74,948 ఉండగా..మంగళవారం నాటికి రూ.876 పెరిగి రూ. 75,824కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ. 86,159 ఉండగా.మంగళవారం నాటికి రూ. 372 పెరిగి..రూ. 86, 531కి చేరింది. హైదరాబాద్​ లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది.ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,824గా ఉంది. కిలో వెండి ధర రూ.86,531గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్​లోనూ బంగారం, వెండ్డి​ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,359 డాలర్లు నమోదు అవ్వగా.. మంగళవారం నాటికి 28 డాలర్లు…

Read More

Kannappa | టాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు విష్ణు (Manchu Vishnu)‌ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. April 16, 2024 / 11:07 AM IST Kannappa | టాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు విష్ణు (Manchu Vishnu)‌ టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న కన్నప్పలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. ఆసక్తికర విషయమేంటంటే ఈ సినిమాలో పాపులర్ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా కీ రోల్‌ చేస్తున్నాడు. ఈ సినిమా షూట్‌లో భాగంగా అక్షయ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యాడు. ఆ వెంటనే మోహన్‌బాబు,…

Read More

In reply to an X user, the Tesla and SpaceX CEO said that unfortunately, “a small fee for new user write access is the only way to curb the relentless onslaught of bots.” Published Date – 16 April 2024, 09:57 AM New Delhi: In a dampener for new X users, Elon Musk has announced they may be charged for posting content on the social platform. In reply to an X user, the Tesla and SpaceX CEO said that unfortunately, “a small fee for new user write access is the only way to curb the relentless onslaught…

Read More

దేశవ్యాప్తగా ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కంటే మంగళవారం , బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు తెలంగాణ లో వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం నాడు సూర్యుడు నిప్పులు కక్కాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడిపోతున్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనమోదు అయ్యింది. ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైనా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం భారీగా తగ్గింది. ఎండవేడిమి నుంచి తట్టుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి: మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా…

Read More