Author: Telanganapress

ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్‌పుర్‌ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. April 16, 2024 / 10:00 AM IST భువనేశ్వర్‌‌: ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్‌పుర్‌ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీకి తరలించారు. కటక్‌ నుంచి బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సులో 50 మంది ఉన్నారని తెలిపారు. మద్యం మత్తులో బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఒడిశా…

Read More

This is being done on the occasion of Ram Navami and in view of the expected huge turnout of devotees on the first Ram Navami in Ayodhya after the consecration ceremony. Published Date – 16 April 2024, 08:58 AM Ayodhya: The Ram temple in Ayodhya will remain open for 19 hours starting from Mangala Aarti at 3.30 a.m. on Wednesday till 11 p.m. and curtains of the temple will be drawn for five minutes each during the four ‘bhog’ offerings to Lord. This is being done on the occasion of Ram Navami and in view of…

Read More

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారు గుజరాత్ లోని భుజ్ లో పోలీసులు చిక్కినట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముంబైకి తీసుకువచ్చి విచారిస్తామని పేర్కొన్నారు. ఈ నిందితులు ఇద్దరు కూడా నవీ ముంబై పన్వెల్ లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెలరోజులుగా రూము అద్దె తీసుకుని అక్కడే మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కు పన్వెల్ లోనే ఫాం హౌస్ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురిని విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన టూవీలర్ పూర్వ యజమాని, మోటార్ సైకిల్ ను విక్రయించడంలో సహాయం చేసిన ఏజెంట్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని…

Read More

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్‌ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. April 16, 2024 / 08:20 AM IST ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్‌ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారిని గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విక్కీ సాహబ్‌ గుప్తా, సాగర్‌ శ్రీజోగేందర్‌ పాల్‌గా గుర్తించారు. వీరిద్దరు నవీ ముంబైలోని పన్వెల్‌లో ఉన్న హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా ఓ…

Read More

Our mission at Hearzap is to equip individuals with the knowledge and confidence to take charge of their hearing health, and our half-acentury long legacy is a testament to this. Updated On – 16 April 2024, 12:29 AM Our mission at Hearzap is to equip individuals with the knowledge and confidence to take charge of their hearing health, and our half-acentury long legacy is a testament to this. Hyderabad: Hearzap, the chain of hearing clinics that promises to offer holistic hearing care solutions, launched its 100th store at Jubilee Hills on Sunday. The flagship store of…

Read More

ఎన్నికల సీజన్‌ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున్నాం. April 16, 2024 / 07:47 AM IST BJP | ఎన్నికల సీజన్‌ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున్నాం. కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోను ‘పాంచ్‌ న్యాయ్‌’ (ఐదు న్యాయాలు) అని పిలిస్తే.. తాజాగా విడుదలైన బీజేపీ మ్యానిఫెస్టోకు ‘బీజేపీ సంకల్ప పత్ర.. మోదీకీ గ్యారెంటీ’ అని ఓ అసాధారణమైన పేరును తగిలించారు. ఓ జాతీయ పార్టీ మ్యానిఫెస్టోకు ఓ వ్యక్తి పేరు తగిలించడం విశేషమే కదా! మ్యానిఫెస్టో పేరులోనే కాదు లోపల నిండా మోదీ పరుచుకుని ఉండటం గమనార్హం. 2014…

Read More

Quizzer Of The Year aims to give an exciting twist to traditional learning and explores the format of infotainment in India. Published Date – 15 April 2024, 11:15 PM Hyderabad: Sony Liv is streaming Quizzer Of The Year (QOTY), a nationwide quiz challenge for school students in the age group of 9 to 12 featuring noted Indian grand quiz master Sidhdhartha Basu. Quizzer Of The Year aims to give an exciting twist to traditional learning and explores the format of infotainment in India. The competition provides students a platform to test their abilities and knowledge against peers…

Read More

బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. April 16, 2024 / 07:02 AM IST మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంఖారావం సుల్తాన్‌పూర్‌ వేదికగా ప్రజాఆశీర్వాద సభ గులాబీదళంలో కదనోత్సాహం సంగారెడ్డి జిల్లాలో నేడు కేసీఆర్‌ సభ లక్షల మందితో సుల్తాన్‌పూర్‌లో బహిరంగ సభ KCR | సంగారెడ్డి, ఏప్రిల్‌ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సభ నిర్వహించనున్న…

Read More

Acting on a tipoff, the SOT raided houses at Kukatpally, Dundigal, Miyapur, Jeedimetla and Bachupally and caught 15 people for allegedly organising the betting. Published Date – 15 April 2024, 11:35 PM Hyderabad: The Cyberabad Special Operations Team (SOT) busted five interstate gangs, which were allegedly organising cricket betting during the ongoing matches. Acting on a tipoff, the SOT raided houses at Kukatpally, Dundigal, Miyapur, Jeedimetla and Bachupally and caught 15 people for allegedly organising the betting. Ten others involved in the offence are at large. The police seized Rs 33.3 lakh in cash and 57…

Read More

తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వారి విలువైన భవిష్యతును పణంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. April 16, 2024 / 06:00 AM IST విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం యూనివర్సిటీలో ఇష్టారాజ్యం డేటాబేస్‌ నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రైవేట్‌కు అప్పగించి చేష్టలూడిగిన వైనం పర్చేస్‌ కమిటీలో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు పాత వీసీ కాలం నాటి పరిస్థితులే పునరావృతం నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వారి విలువైన భవిష్యతును పణంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే…

Read More