నల్గొండ : వచ్చే వేసవిలో మంచినీటి సమస్య వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు పేమెంట్లు కూడా త్వరగా చెల్లించాలన్నారు. ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు లేదని, ఏఎంఆర్పీకి నీరు రావడంలేదని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి పంట కూడా బాగా దెబ్బతిన్నదని అన్నారు. Also Read.. కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత బంధు లబ్ధిదారుల ధర్నా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేక…
Author: Telanganapress
Minister Konda Surekha | భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. January 12, 2024 / 04:16 PM IST హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single use plastic) వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపు…
According to media reports, Vihari’s decision was personal and he wanted to focus on his batting. Published Date – 12 January 2024, 03:17 PM Mumbai: India player Hanuma Vihari will not be leading Andhra in the ongoing Ranji Trophy after having stepped down from captaincy on Thursday. On Friday, during Andhra’s Group B match against Mumbai, Ricky Bhui was leading the side. According to media reports, Vihari’s decision was personal and he wanted to focus on his batting. Vihari managed 51 runs in the opening game against Bengal, which ended in a draw. Interestingly, he was mulling…
పండిన బొబ్బాయి రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ అధికమొత్తంలో ఉంటాయి. అన్ని సీజన్లలో లభించే బొప్పాయి…ఊబకాయాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల..మన శరీరానికి కావాల్సినంత ఫైబర్ అందుతుంది. చాలా సమయం కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. అంతేకాదు బొప్పాయి మధుమేహం, గుండెసమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొంతమంది బొప్పాయి తింటే వారికి చాలా హానిజరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా బొప్పాయి తింటే సమస్యలను ఎదుర్కొంటారు. మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే తినవద్దు:మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బొప్పాయిని తినకూడదు. విటమిన్ సి బొప్పాయిలో లభిస్తుంది. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్. బొప్పాయిని ఎక్కువగా తింటే రాళ్ల సమస్య పెరుగుతుంది. బొప్పాయి తినడం వల్ల రాయి పరిమాణాన్ని పెంచే కాల్షియం ఆక్సలేట్ పరిస్థితి ఏర్పడుతుంది.…
Thummala Nageswara Rao | రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. January 12, 2024 / 03:12 PM IST ఖమ్మం : రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్( Mirchi market)లో అవకతవకలపై మార్కెట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్ట కొడితే సహించేది లేదని హెచ్చరించారు. ఖమ్మం మార్కెట్ యార్డుకు కార్యదర్శులను నియమిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామని మంత్రి తెలిపారు. Previous article Varalaxmi Sarathkumar | నాకు…
Mahesh asserted ownership with photos of the rooster and the accompanying ticket. He became aware of the rooster’s situation through various YouTube channels and news reports. Updated On – 12 January 2024, 02:20 PM Hyderabad: In an interesting turn of events, Mahesh, the owner of an abandoned rooster, has appealed to TSRTC Managing Director VC Sajjanar to halt the scheduled auction. In a video, Mahesh explained that he inadvertently left the rooster at Husnabad bus stand. He works as a private contractor organising civil works at Rudrangi village in Rajanna Siricilla district. He belongs to Kavali…
17వ లోకసభ చివరి సమావేశాలు జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈనెల 31 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీని కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఈరోజు ప్రకటించారు. #InterimBudgetSession2024, last session of Seventeenth Lok Sabha to be held from 31st January to 9th February, with address of Hon’ble President to the Parliament. On 1st February, Hon’ble FM @nsitharaman ji will present the Interim Union Budget. pic.twitter.com/fF0yzblsgU — Pralhad Joshi (@JoshiPralhad) January 12, 2024 ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.…
Yadadri Bhuvanagiri | డీడీలు తీసిన గొల్ల,కురుమలకు నగదు బదిలీ ద్వారా వెంటనే గొర్రెలు(Sheep) పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Ilaiah) ను కోరారు. January 12, 2024 / 02:12 PM IST యాదాద్రి భువనగిరి : జిల్లాలో డీడీలు తీసిన గొల్ల,కురుమలకు నగదు బదిలీ ద్వారా వెంటనే గొర్రెలు(Sheep) పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Ilaiah) ను కోరారు. శుక్రవారం యాదగిరిగుట్టలోని బీర్ల నివాసంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఖాతాలో నగదు జమ చేసి 8 నెలలుగా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇంకా 13,715 మంది…
Taking to Instagram story, Ajay dropped a picture from the mahurat shot. Updated On – 12 January 2024, 01:03 PM Mumbai: Actor Riteish Deshmukh comes on board to play the antagonist role in the Ajay Devgn and Vaani Kapoor starrer ‘Raid 2’. Taking to Instagram story, Ajay dropped a picture from the mahurat shot. In the image, Ajay, Ravi Teja and Riteish are seen sharing smiles. Sharing the picture, he wrote, “Brothers by bond, rivals by choice!Welcome @riteishd.” Known for delivering exceptional performances as a negative lead, Riteish Deshmukh will face off against Ajay Devgn on…
Harish Rao | తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు. January 12, 2024 / 01:12 PM IST మెదక్ : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి( Telangana thalli)విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది,…