ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంసీఏ, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులతో పాటు సోషియాలజీ, సోషల్వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్, ఎకానమిక్స్, కామర్స్, కెమిస్ట్రీ విభాగాల పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ అధికారులు తెలిపారు. January 12, 2024 / 11:25 PM IST ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంసీఏ, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులతో పాటు సోషియాలజీ, సోషల్వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్, ఎకానమిక్స్, కామర్స్, కెమిస్ట్రీ విభాగాల పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ అధికారులు తెలిపారు. పరీక్షలు వాయిదా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో…
Author: Telanganapress
The incident happened near Yarragandlapally of Marriguda mandal in Nalgonda district on Friday evening. Updated On – 12 January 2024, 09:59 PM Nalgonda: In a episode reminiscent of the Bollywood flick ‘Bunty & Babli’, in which the principal characters tricked and robbed others to lead a lavish life, a man and woman in Nalgonda snatched a gold chain from a woman after getting friendly with her and then sped off on a scooter. The incident happened near Yarragandlapally of Marriguda mandal in Nalgonda district on Friday evening. According to Marriguda Sub-Inspector Ranga Reddy, the man and…
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాన్వాయ్లో సంబంధిత కమాండ్ ఆఫీసర్ వెహికల్ కూడా ఉంది. దారాధుల్లియా ఖ్వాడియా ప్రాంత ఆర్మీ కాన్వాయ్, లోకల్ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండ్ ఆఫీసర్ కూడా ఈ కాన్వాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ వాహనంపై జరిగిన దాడి కొనసాగింపుగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. దారాధుల్లియాన్ క్వాడియా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో గాలింపు తీవ్రతరం చేశారు. ఈ ఘటన సాయంత్రం 6.20 గంటలకు జరిగినట్లు తెలుస్తున్నది. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇతర భద్రతా బలగాలతో కలిసి సామూహిక తనిఖీలు చేపట్టారు. రాజౌరీ, పూంజ్ జిల్లాల్లో ఉగ్రవాదుల శిబరాలను నిర్మూలించాలని అంతకుముందు జరిగిన భద్రతా బలగాల సమావేశంలో…
Korutla | తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. అప్పు ఇవ్వనని చెప్పిన పాపానికి బ్లేడుతో పొరుగింటి వ్యక్తి గొంతు కోశాడు. అదృష్టం బాగుండటంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంగంపేట కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. January 12, 2024 / 09:50 PM IST Korutla | తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. అప్పు ఇవ్వనని చెప్పిన పాపానికి బ్లేడుతో పొరుగింటి వ్యక్తి గొంతు కోశాడు. అదృష్టం బాగుండటంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంగంపేట కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోకి గంగంపేట కాలనీకి చెందిన షారుక్ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు…
Referring to reports appearing in a section of media and social media platforms, IT Minister D Sridhar Babu stressed that no bank details and no OTP was asked by officials from applicants during the Praja Palana programme. Published Date – 12 January 2024, 09:25 PM Representational Image Hyderabad: Stating that there was no connection with the One Time Password (OTP) sought by cyber criminals with applications collected during the Praja Palana programme, the Cabinet Sub Committee on Praja Palana appealed to the people not to share any OTPs if they got any fraud calls and…
ఏపీలో బీజేపీని ప్రజలు రానివ్వరని… కానీ, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ముసుగు వేసుకుని బీజేపీకి మద్దతుగా ఉన్నాయని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేసిన బీజేపీ తనకు అవసరం లేదని అన్నారు. బీజేపీ హఠావో అనాల్సిన అవసరం లేదని… ప్రజలే బీజేపీని ఓడించాలని చెప్పారు. ‘పద్మావతి’ అనే సినిమా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉందని ఆరోజు అడ్డుకున్నారని… ఆరోజు ఏ పార్టీ కూడా ఖండించలేదని అన్నారు. ఆడవాళ్లను, దళితులను బీజేపీ గౌరవించదని దుయ్యబట్టారు.దేశంలో మహిళలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. మణిపూర్ లో మారణకాండ జరిగితే… 70 రోజుల తర్వాత కానీ మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. ఆ ఘటనలను చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ… చాలా మంది తమ అభిప్రాయాలను బయటకు వ్యక్తం…
TSPSC Member Resign | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా (Sumitra Anand) తన పదవికి రాజీనామా (resigns) చేశారు. January 12, 2024 / 08:55 PM IST హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా (Sumitra Anand) తన పదవికి రాజీనామా (resigns) చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను గవర్నర్ (Governor) కు పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తనను తీవ్రంగా బాధించింది ఆమె అన్నారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని వివరించారు. తెలంగాణలో అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు(Unemployees) నాటి…
The three reportedly confessed to the crime and admitted that they had poisoned the carcass of a cattle killed by tigers with an intention to eliminate the tiger. Published Date – 12 January 2024, 08:26 PM Representational Image Kumram Bheem Asifabad: Three persons including a juvenile were apprehended on charges of poisoning a tiger to death in the forests of Dharegaon village in Kaghaznagar mandal a few days back. Chief Wildlife Warden Mohan Chandra Pargaien, in a statement, said Kova Jangu and Athram Jalapathi from Rengarrit village in Wankidi mandal and an 11-year old boy were…
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న కోడిని శుక్రవారం డిపో-2 మేనేజర్ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూక్రాస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు అప్పగించారు. Also Read.. కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీజేపీ కుట్ర ముందుగా పందెం కోడిని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ వన్యప్రాణుల చట్టం ప్రకారం కోడిని వేలం వేయరాదని, జంతు సంరక్షణ కేంద్రాలను అప్పగించాలని ఆర్ఎం సుచరిత దృష్టికి జంతు సంరక్షణ సంస్థ సభ్యులు తీసుకెళ్లారు. పందెం కోడిని హైదరాబాద్ మాదాపూర్ బ్లూ క్రాస్ సంస్థ కేంద్రానికి తరలిస్తామని సంస్థ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు. Source link
Nothing Phone 2 | ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్-2024 సందర్భంగా నథింగ్ ఫోన్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గరిష్టంగా రూ.10 వేల డిస్కౌంట్ తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.3,000 అదనపు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. January 12, 2024 / 08:03 PM IST Nothing Phone 2 | గతేడాది జూలైలో భారత్ మార్కెట్లోకి ఎంటరైన నథింగ్ ఫోన్2 ఫోన్పై కంపెనీ భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారికి అదనపు బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నట్లు నథింగ్ ఫోన్ 2 తెలిపింది. 12 జీబీ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ మీద మాత్రమే రూ.44,999 నుంచి రూ.34,999లకు తగ్గిస్తున్నట్లు…