హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చిందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చుకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. శుక్రవారం ఆమె తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. Also Read.. మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం ఈరోజు జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని పేర్కొన్నారు. Also Read.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అవుతోందన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని మాజీమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అని అన్నారు. The post…
Author: Telanganapress
రోగులకు మెరుగైన సేవలందించాలి విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఏరియా దవాఖాన సందర్శన వేములవాడ, జనవరి11: ప్రజా ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ ఏరియా దవాఖాన సందర్శించి, ప్రతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచిందని గుర్తు చేశారు. సేవలు అందించడంలో వైద్యు లు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. ఇక్కడ సూపరింటెండెంట్ మహేశ్రావు, వైద్యులు ఉన్నారు. రాజన్న ఆలయ అధికారులతో భేటీ వేములవాడ రాజన్న ఆలయ అధికారులతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ఆలయ చైర్మన్ సమావేశ మందిరంలో ఈవో కృష్ణప్రసాద్తో కలిసి మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. సమ్మక- సారలమ్మ జాతరకు ముందు స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీతో భక్తులు…
Several hundred employees from Google’s core engineering organization lost corporate access and received notices that their roles were eliminated, two of the people said, as per The New York Times report Published Date – 11 January 2024, 11:15 PM Washington: Google laid off hundreds of workers in several divisions Wednesday night, seeking to lower expenses as it focuses on artificial intelligence and joining a wave of other companies cutting tech jobs this year, The New York Times reported. The technology company laid off employees in its core engineering division, as well as those working on the…
హైదరాబాద్: ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్ జారీ చేసింది. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, తొర్రూరు వైపునకు వెళ్లే బస్సుల స్టాప్స్ ను మార్చింది. యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి ఆర్టీసీ మార్చినినట్టు ఆర్టీసీ వెల్లడించింది. Also Read.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అయితే, హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు మాత్రం యథావిధి స్థానంలో ఆపనున్నట్లు తెలిపింది. మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో బస్సుల్లో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్ల నుంచే బయలుదేరతాయని అన్నారు. The post ఉప్పల్ నుంచి సొంతూళ్లకు వెళుతున్నారా.. టీఎస్ఆర్టీసీ అలర్ట్ appeared first on tnewstelugu.com. Source link
కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. January 12, 2024 / 02:00 AM IST బడంగ్పేట్, జనవరి 11 : కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్లాంటి వాటిని నిత్యం వందలాది మంది ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెద్దలు సేద తీరటానికి ఎంతో ఉపయోగపడతుందని పేర్కొన్నారు. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించటానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అర్బన్ పార్కులను ప్రజల కోసం తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ…
Plastic toxicity in packaged bottled water should ring alarm bells in India, which saw second-fastest growth rate in mineral water segment Published Date – 11 January 2024, 11:30 PM A new research study conducted in the United States on plastic toxicity in packaged bottled water should ring alarm bells in India as well. It has been found that a litre of bottled water contains about 2.4 lakh toxic plastic pieces on average, 10-100 times higher than the earlier estimates that largely focused on plastics of larger sizes. The study, conducted by a research team led by…
హైదరాబాద్: పాతబస్తీ తలాబ్ కట్టలో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమావేశంలో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మత పెద్దలను, ముస్లిం సోదరులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. Also Read.. కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో శాంతి యుతంగా ప్రజలు జీవించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ లీడర్ అని, దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మన తెలంగాణ నిదర్శనంగా నిలిచిందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. Source link
పాచిపోయిన ఫుడ్ ఫొటోలు షేర్ చేసిన ప్రయాణికుడు న్యూఢిల్లీ, జనవరి 11: వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చింది. ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడు తనకు రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ వాటి పోటోలను ఎక్స్లో పంచుకున్నారు. తాను నిరాశకు గురయ్యాయని, తాను చెల్లించిన డబ్బులను వెనక్కివ్వాలని కోరారు. ‘హాయ్ సర్.. నేను 22416లో ప్రయాణిస్తున్నా. నాకు సరఫరా చేసిన ఫుడ్ పాచిపోయి వాసన వస్తున్నది. ఈ అమ్మకందారు వందే భారత్ బ్రాండ్ పేరును చెడగొడుతున్నాడు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకొన్నామని రైల్వే సేవ తెలిపింది. ఐఆర్సీటీసీ క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆహార సరఫరాదారుకు తగిన జరిమానా విధిస్తామంది.…
Surging demand and dwindling supply, along with reducing reliance on Russian gas, necessitate a unified European strategy Published Date – 11 January 2024, 11:45 PM By Ablaz Mohammed Schemnad The European union (EU), which imports nearly 60% of its energy, is grappling with autonomy challenges. Factors like Russia’s manipulation of gas supply post-Ukraine invasion, varying electricity demands, climate change concerns and the pursuit of supply security underscore this struggle. In 2009, the EU addressed these issues through a legal framework in Article 194 of the Treaty on the Functioning of the EU (TFEU). The 2022 Versailles…
లక్నో: ఒక మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 16వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బిష్రాఖ్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లా రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన ఈ ఘటనలో తల్లి, చిన్నారి మరణించారు. Also Read.. న్యూఇయర్ వేళ 65 లక్షల ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలిని 33 ఏళ్ల సారికగా గుర్తించారు. అనారోగ్యం వల్ల ఆమె డిప్రెషన్తో బాధపడుతోందని బంధువులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తల్లీ బిడ్డ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. Source link