Author: Telanganapress

Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్‌లో ఆవిష్కరించింది. January 11, 2024 / 10:23 PM IST Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్‌లో ఆవిష్కరించింది. న్యూ పీచ్ ఫుజ్ కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లోకి ఎంటరైంది. శనివారం నుంచి ఈ ఫోన్లు మార్కెట్లో లభిస్తాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra) ఫోన్…

Read More

India’s fringe players, led by Shivam Dube, made the opportunity count to set up a six-wicket win over Afghanistan in the first T20 of the three-match series Published Date – 11 January 2024, 11:01 PM India’s Shivam Dube plays a shot during the first Twenty20 international cricket match between India and Afghanistan at the Punjab Cricket Association Stadium in Mohali on January 11, 2024. (Photo by Arun SANKAR / AFP) Mohali: India’s fringe players, led by Shivam Dube, made the opportunity count to set up a six-wicket win over Afghanistan in the first T20 of the…

Read More

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. దీంతో వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. Also Read.. మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నా.. వాహనాలు ఎక్కువగా రావడంతో నెమ్మదిగా కదులుతున్నాయని సిబ్బంది తెలిపారు. మరోవైపు తెలంగాణ-ఏపీ బార్డర్లలో ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది. Source link

Read More

Jai Hanuman | స్టార్‌ హీరో సినిమా పోటీలో ఉన్నా.. వాయిదా వేసుకోవాలని ఎంతమంది ఫోర్స్‌ చేసినా ప్రశాంత్ వర్మ తగ్గలేదు.. తన హనుమాన్‌ సినిమాను సంక్రాంతి బరిలో దింపాడు. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ అవ్వబోతుంది. దీంతో ఒక్కరోజు ముందుగానే.. అంటే ఇవాళ చాలాచోట్ల ప్రీమియర్‌ షోలు పడ్డాయి. January 11, 2024 / 10:32 PM IST Jai Hanuman | స్టార్‌ హీరో సినిమా పోటీలో ఉన్నా.. వాయిదా వేసుకోవాలని ఎంతమంది ఫోర్స్‌ చేసినా ప్రశాంత్ వర్మ తగ్గలేదు.. తన హనుమాన్‌ సినిమాను సంక్రాంతి బరిలో దింపాడు. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ అవ్వబోతుంది. దీంతో ఒక్కరోజు ముందుగానే.. అంటే ఇవాళ చాలాచోట్ల ప్రీమియర్‌ షోలు పడ్డాయి. ప్రీమియర్‌ షోలు అనే బదులు సినిమా ఇవాళే రిలీజైందని అనుకోవచ్చు. ఆ రేంజ్‌లో ప్రీమియర్‌ షోలు వేశారు మరి! ఏదో పది ఇరవై…

Read More

Sanjay Mehrotra, who came from America to meet the Chief Minister at his residence here on Thursday evening, discussed investment prospects in Telangana. Published Date – 11 January 2024, 09:52 PM Sanjay Mehrotra, who came from America to meet the Chief Minister at his residence here on Thursday evening, discussed investment prospects in Telangana. Hyderabad: President and CEO of Micron Technology, the world’s largest memory chip manufacturing company, Sanjay Mehrotra met Chief Minister A Revanth Reddy and expressed happiness that Telangana had developed as the most favourite investment destination for establishing manufacturing industries. Mehrotra, who came…

Read More

కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. ఎయిర్‌ కెనడా విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఈనెల 8వ తేదీన కెనడాలోని టొరంటో నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు విమానం రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. Also Read.. న్యూఇయర్ వేళ 65 లక్షల ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లు దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్‌ కెనడా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ విమానం సుమారు ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది. Source link

Read More

Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. January 11, 2024 / 10:02 PM IST Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో ఈ విశేష అర్చన జరిపిస్తున్నట్లు చెప్పారు. అమావాస్య నాడు భక్తులు కూడా శ్రీబయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవ జరిపించే అవకాశం కల్పించింది శ్రీశైలం దేవస్థానం. ఈ పరోక్ష సేవ ద్వారా గురువారం 18 మంది భక్తులు ఈ విశేష పూజలు జరిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈ పూజలు జరిపించారు. ఈ పూజాధికాలు నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహా…

Read More

The start of the game was delayed by a few minutes as a flickering blue light around the sightscreen distracted Gurbaz. Published Date – 11 January 2024, 09:03 PM Mohali: A lively 68-run partnership off 43 balls between the seasoned Mohammad Nabi and youthful Azmatullah Omarzai lifted Afghanistan to 158 for five after India dominated the powerplay in the first T20 here on Thursday. A stroke-filled partnership between Nabi (42 off 27) and Omarzai (29 off 22) was just what Afghanistan needed after India reduced the visitors to 57 for three in 10 overs amid chilly conditions…

Read More

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, సేకరించిన ధాన్యానికి 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, రైతుబంధు అందరికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి చెబుతుండగా.. సంక్రాంతి తర్వాత రైతులకు రైతుబంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. Also Read.. కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలను తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మిర్చి క్రయ, విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని…

Read More

Kamalhaasan | ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్ (Kamalhaasan). ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు మణిరత్నం-కమల్‌ హాసన్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KH234 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి ‘థగ్‌ లైఫ్‌’ (Thug life) అనే టైటిల్‌ ఖరారు చేశారు. January 11, 2024 / 09:01 PM IST Kamalhaasan | ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్ (Kamalhaasan). ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు మణిరత్నం-కమల్‌ హాసన్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KH234 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి ‘థగ్‌ లైఫ్‌’ (Thug life) అనే టైటిల్‌ ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్‌. థగ్‌ లైఫ్‌ టీంలోకి కోలీవుడ్ నటి ఐశ్వర్యలక్ష్మిని స్వాగతం…

Read More