Demonetization | ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మోదీ నిర్ణయాల వల్ల అన్ని రంగాల వారు విలవిలలాడిపోతున్నారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నాడు 2016లో ఆకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసి 108 మంది ప్రాణాలను బలితీసుకున్నారు మోదీ. తాజాగా 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోసారి మధ్య తరగతి జీవుల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. May 19, 2023 / 09:54 PM IST Demonetization | ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మోదీ నిర్ణయాల వల్ల అన్ని రంగాల వారు విలవిలలాడిపోతున్నారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో…
Author: Telanganapress
SRSP | తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా పేర్కొంటున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ. 1999.56 కోట్లతో చేపట్టిన ఈ పథకం పనులు ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. May 10, 2023 / 06:32 AM IST ఎత్తుపల్లాలనెరిగి ఎగిరి దుంకంగ రామసాగరం నింపు కాళేశ్వర గంగ నదికి నేర్పిన నడక ఎస్సారెస్పీ ఎండదిక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం సాకారం కానున్న సీఎం కేసీఆర్ స్వప్నం మరో సాగునీటి అద్భుతానికి సిద్ధమైన తెలంగాణ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు పూర్తి కాళేశ్వరం జలాలు తిరిగి శ్రీరాంసాగర్ చెంతకు 100 కి.మీ. పొడవునా ఎదురెక్కనున్న గోదావరి 3 దశల్లో నీటిని ఎత్తిపోయనున్న మూడు లిఫ్టులు రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేయనున్న పంప్హౌస్లు వట్టిపోయిన…
The OPEC shook the world and started a new dimension of geopolitical rivalry, can lithium remake this landscape once again? Published Date – 12:30 AM, Sun – 30 April 23 Representational image. By Amitava Mukherjee Hyderabad: The possibility of a lithium cartel is now a reality. Though a section of the Western mining giants is prone to dismiss this possibility, prudent minds should be wary of such a spectre as the future energy and environmental scenario would depend on easy and unrestricted availability of lithium for a switch over from hydrocarbons to green energy. Some western business behemoths, however, think…
The pristine whiteness of the poles has fascinated artists for centuries, and now becomes sites of earth’s newest precarity Updated On – 12:43 AM, Sun – 9 April 23 Ice By Pramod K Nayar Hyderabad: That the earth’s polar regions are not empty and have a life of their own is now a truism. Climate change activists and polar oceanography specialists have cautioned that the polar ice caps are diminishing and this will alter the world in terrifying ways. Ice apparently would finish off the earth, in a scientific realisation of Robert Frost’s poem. Further, the Inuits and Chukchis inhabiting…
As the controversies about the continuing presence of the monarchy swirl about, it is worth asking: how much of English/England is ‘original’? Updated On – 12:45 AM, Sun – 7 May 23 By Pramod K Nayar Hyderabad: As the world witnessed the coronation of Charles III, parallelly the usual controversies about the continuing presence of the monarchy, seen by many as an anachronism, swirl about. The role of the British monarchy vis á vis its former colonies is understandably an even thornier issue in the 21st century. This runs alongside the (national) pride expressed in people of Indian origin occupying…
“అది విగ్రహం కాదు, ఒక విప్లవం. నవ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. భరత జాతికి, యావత్ ప్రపంచానికే జ్ఞాన చిహ్నం. అంబేద్కర్ స్ఫూర్తిని దశదిశలా చాటిన ఘనత సీఎం కేసీఆర్ది. ఏటా ఆ మహనీయుడి జయంతి రోజున అవార్డులు ఇవ్వాలన్న ఆయన నిర్ణయం తెలంగాణకు గర్వకారణం” అని వ్యాఖ్యానిస్తున్నారు దళిత మేధావులు. April 16, 2023 / 03:59 AM IST మహనీయుడి ‘స్ఫూర్తి’ ఆకాశమంత ఆయన బాటలో తెలంగాణ సర్కారు దేశానికే మార్గదర్శకంగా కేసీఆర్ సచివాలయానికి బాబాసాహెబ్ పేరు ఆదర్శనీయం మహా విగ్రహం ఏర్పాటు చారిత్రాత్మకం ఏటా అవార్డులు చాలా గొప్ప నిర్ణయం తెలంగాణ జాతి గర్వించాల్సిన విషయం దేశ వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేయాలి హైదరాబాద్లో భారీ విగ్రహం ఏర్పాటుపై దళిత మేధావుల మనోగతం “అది విగ్రహం కాదు, ఒక విప్లవం. నవ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. భరత జాతికి, యావత్ ప్రపంచానికే జ్ఞాన చిహ్నం. అంబేద్కర్ స్ఫూర్తిని…
కాలివేళ్లతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన అద్భుత రచయిత్రి బూర రాజేశ్వరి. ఇటీవల కన్నుమూసిన ఈ కవయిత్రి జీవితం ఆధారంగా ప్రాణం పోసుకున్న కథ.. ‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ. ఓ రోజు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది. ‘కథ, పాట, పద్యం, కవిత్వం.. మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దుతయి. సమాజహితమే సాహిత్యం! మానసిక ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తూ.. జీవిత సాఫల్యాన్ని పూర్తి చేసేది సాహిత్యం!’ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారాయన. ఆ మాటలకు బూర రాజేశ్వరి ప్రభావితమైంది. కాళ్లతోనే కలం, కాగితం అందుకుంది. మనోధైర్యాన్నిచ్చే కవిత్వం రాయడం మొదలుపెట్టింది. అంగవైకల్యాన్ని లెక్క చేయలేదు. దృఢసంకల్పంతో ముందుకు దూసుకుపోయింది. అందరి మనసులపై కైతల బాణాల్ని ఎక్కుపెట్టింది. గురిచూసి వదలడం మొదలుపెట్టింది. ‘అయ్యలారా! ఆలోచించండి! అన్ని జీవులలో మనిషి పుట్టుక గొప్పది. అమూల్యమైనది. శరీరంల…
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సింగరేణి కార్మికలోకం భగ్గుమన్నది. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయంపై కన్నెర్రజేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి వేదికగా జంగ్సైరన్ మోగించింది. April 9, 2023 / 01:13 AM IST బొగ్గు బ్లాకుల వేలంపై భగ్గుమన్న కార్మికలోకం హోరెత్తిన ‘బీజేపీ హఠావో.. సింగరేణి బచావో’ నినాదం మోదీ వ్యతిరేక’ నినాదాలతో దద్దరిల్లిన ధర్నా ప్రాంగణం భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మహాధర్నా సక్సెస్ గుజరాత్కో నీతి.. తెలంగాణకో నీతా.. సింగరేణి రక్షణ కోసం అందరూ ఉద్యమించాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేదల సంక్షేమం పట్టని ప్రధాని ఉండడం దురదృష్టం తెలంగాణ సహజ వనరులను దోచే కుట్ర : మంత్రి సత్యవతి రాథోడ్ జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ కృష్ణకాలనీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సింగరేణి కార్మికలోకం భగ్గుమన్నది. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం…
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహ లో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభా స్థలి జనసంద్రాన్ని తలపించింది. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో వీడియో డాక్యుమెంటరీల రూపంలో చూసి, సభకు హాజరైన ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. బిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంధార్ లోహ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వెలుతున్న సిఎం కాన్వాయ్ కి మూడు కిలోమీటర్లు ప్రజలు భారీ సంఖ్యలో…
Virupaksha Movie | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మరో మూడు వారాల్లో ఆయన నటించిన విరూపాక్ష విడుదలకు సిద్ధంగా ఉంది. April 3, 2023 / 06:37 AM IST Virupaksha Movie | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మరో మూడు వారాల్లో ఆయన నటించిన విరూపాక్ష విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమా ప్రమోషన్లో భాగంగా సాయిధరమ్ యాక్సిడెంట్ తర్వాత తనకు ఎదురైన పరిణామాల గురించి అభిమానులతో పంచుకున్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు షాక్కు గురయ్యానని, దాంతో తన మాట పడిపోయిందని సాయిధరమ్ తెలిపాడు. దాంతో తను మాట్లాడేవి ఎవరికీ అర్థమయ్యేవి కావని, జనాలకి ఆ విషయం తెలియకపోవడంతో వీడెంటి తాగేసి మాట్లాడుతున్నాడా…