Author: Telanganapress

ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. January 9, 2024 / 06:43 AM IST ఏజెన్సీ చేతికి గ్యారెంటీల డాటా ర్యాపిడో బైక్‌పై వెళ్తుంటే తాడుతెగి రోడ్డుపాలు గాలికెగిరిన అప్లికేషన్లను చూసి జనం అవాక్కు ప్రజల నిలదీతతో అసలు నిజాలు బయటకు ప్రైవేటు ఏజెన్సీకి కంప్యూటరీకరణ బాధ్యతలు ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్‌ జిల్లాలో నిరసనకు దిగగా, దళితబంధు అర్హులు కరీంనగర్‌, నల్లగొండల్లో ఆందోళన చేపట్టారు.…

Read More

వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్‌కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వామి అనే వ్యక్తికి రెండు వాహనాలు ఉన్నాయి. January 9, 2024 / 05:28 AM IST కాంట్రాక్టర్‌కు డబ్బుల డిమాండ్‌ రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కామారెడ్డి, జనవరి 8: వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్‌కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వామి అనే వ్యక్తికి రెండు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలను ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌కు నడిపించేందుకు నెలకు ఒక్కో వాహనానికి రూ.61వేల అద్దెతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ బిల్లులను ట్రాన్స్‌కో ఏఈ రాజు ప్రాసెస్‌ చేసి ఫార్వర్డ్‌ చేయాల్సి ఉంటుంది.…

Read More

మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్‌ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజని దంపతులకు ఇద్దరు కుమారులు హర్షవర్ధన్‌, బిట్టు ఉన్నారు. January 9, 2024 / 05:30 AM IST మాక్లూర్‌, జనవరి 8: మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్‌ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజని దంపతులకు ఇద్దరు కుమారులు హర్షవర్ధన్‌, బిట్టు ఉన్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌ తన తాత ధర్మయ్యతో కలిసి డిసెంబర్‌ 25న పంట పొలాలకు వెళ్లి ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించి…

Read More

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్‌ 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. January 9, 2024 / 05:33 AM IST చెల్లించేందుకు రేపటివరకు గడువు పెండింగ్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ జిల్లాలోని వాహనదారులకు ఊరట జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల వాహనాలపై కేసులు పేరుకుపోయిన రూ.9 కోట్లకు పైగా బకాయిలు ఇప్పటివరకు మూడు కోట్ల వరకు వసూలు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్‌ 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో చలాన్ల ఫైన్‌…

Read More

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ మూలవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. జగిత్యాల జిల్లాకు చెందిన మారుతి అనే వ్యక్తి వాగు వైపు వెళ్లి చెట్ల మధ్యలో చిక్కుకుపోయాడు. గమనించిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. వెంటనే వేములవాడ సీఐ కర్నాకర్ బ్లూ కోల్ట్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి, బాధితుడిని తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చారు. చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వర్షాలు ఎక్కువగా పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. Previous articleహైదరాబాద్ ఐటీ కంపెనీలకు పోలీసులు కీలక సూచనలుNext articleప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం Source…

Read More

Potti Sreeramulu Telugu University took this decision due to incessant rains in Telangana Published Date – 11:18 PM, Tue – 25 July 23 Hyderabad: Potti Sreeramulu Telugu University on Tuesday postponed its entrance exams scheduled for Wednesday and Thursday. The university took this decision due to incessant rains in the State. The fresh dates of the postponed entrance exams will be shortly notified. Source link

Read More

వీఆర్‌ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వారివారి విద్యార్హతల ఆధారంగా పోస్టింగ్‌లు, వేతనాలు అందుకోనున్నారు. July 26, 2023 / 03:55 AM IST ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సంబురాలు చేసుకుంటున్న వీఆర్‌ఏలు జిల్లాలో 622 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం విద్యార్హతల ఆధారంగా పోస్టులు, వేతనాలు 61ఏళ్లు నిండిన వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు వీఆర్‌ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వారివారి విద్యార్హతల ఆధారంగా పోస్టింగ్‌లు, వేతనాలు అందుకోనున్నారు. వారికి మూడు క్యాటగిరీల్లో పే స్కేలు వర్తింపజేస్తూ క్రమబద్ధీకరించడంతో…

Read More

ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్‌కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్‌లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును నిలబెట్టాలె.. రైతు సల్లగుంటే పల్లెలు సల్లగుంటయి, పది మందికి అన్నం పెడతరని రైతుల కోసం ఎన్నో చేసినం… అవి ఫలించాయి. రైతు పథకాల ద్వారా అనేక లాభాలు జరిగినయి. ఇవన్నీ ఒక సంకల్పంతో చేసినం. July 25, 2023 / 04:37 AM IST ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకియ్యలె? దేశంలోని మిగతా రాష్ర్టాలు ఎందుకు ఇస్తలేవు? 3 గంటల కరెంటంటే రైతుల ఉసురు తీసుడే కాళేశ్వరం మీద పెట్టిన ప్రతి పైసా వెనక్కివచ్చింది రాష్ట్రంలో ఉసికె పండినట్టే వడ్లు పండుతున్నయ్‌ ధరణే లేకపోతే రైతుబంధు పైసలెట్ల?: సీఎం కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్‌కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం.…

Read More

‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ. ‘ఎనభై నాలుగేళ్ల ఆ పెద్దాయన.. ఫాదర్‌ స్వామి బెయిల్‌ దొరకని కేసులో అరెస్టయ్యారు’.. టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఆ వార్త వినగానే పీటర్‌ మెదడు మొద్దుబారి నట్టయ్యింది. అందరి మాటలు నూతిలోంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆయనతో దాదాపు నలభై ఏళ్లుగా పరిచయం. ఒక పత్రికా విలేకరిగా బడుల్లోనూ, అడవుల్లోనూ ఆయనతో కలిసి నడిచాడు. తిరుచిరాపల్లిలో ఒక రోమన్‌ కేథలిక్‌ ఫాదర్‌గా తనకు పరిచయమయ్యాడు ఆయన. పీటర్‌కు చాలా చిరాగ్గా ఉంది, బాధగా కూడా ఉంది. అసలే లెంట్‌ దినాలు. గత ముప్పయి రోజులుగా ఉపవాసం. ఒంటిపూట భోజనం. ఈ వయసులో తను ఇలా ఉపవాసాలు చేస్తున్నా, చెక్కుచెదరకుండా ఎనర్జిటిక్‌గా తిరగగలుగుతున్నాడంటే.. అది స్వామిగారి సావాసం. ఆయనిచ్చిన ఆత్మస్థయిర్యం. ఆయన్ను తను మొదట చూసింది విజయవాడ గుణదల…

Read More

Elon Musk rebranding Twitter has led to mixed reactions, but the logo is here to stay Published Date – 11:30 PM, Tue – 25 July 23 Elon Musk has a long history with the letter ‘X’ with most of his companies featuring it. Elon Musk in recent times is famously known for making drastic changes in social media company Twitter. His biggest change came on Monday when he replaced the iconic blue bird with a black-and-white letter ‘X’. Not just the logo on the platform, but the website name and Twitter’s other corporate accounts…

Read More