తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో తమ తల్లిదండ్రుల…
Browsing: తాజా వార్తలు
శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)పై విధించిన సస్పెన్షన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 2023లో శ్రీలంక…
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఆల్ఫా హోటల్లో బాంబులు పెట్టే విషయమై కొంతమంది చర్చిస్తున్నారని.. ఆ వ్యక్తులను చూపిస్తానంటూ గౌస్ పాషా అనే వ్యక్తి…
కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో సరదాగా స్నానం…
నంద్యాల జిల్లాలోనీ పాణ్యంలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ హాస్టల్ బాత్ రూంలో బిడ్డకు జన్మనిచ్చి, తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. శుక్రవారం…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే…
ప్రియుడు దూరం పెట్టాడని ఓ ప్రియురాలు సూసైడ్ చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో చోటుచేసుకుంది. అత్తాపూర్కు చెందిన అతిథి భరద్వాజ్ స్థానికంగా హ్యాఫీ హోమ్…
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ…
ఆస్తి కోసం బంధుత్వాలను సైతం పణంగా పెడుతున్నారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనే వరుసలేవి చూడకుండా.. ఆస్తే ప్రాణంగా భావిస్తున్నారు. చివరికి ఆస్తి కోసం సొంతవారిని…
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో…