Browsing: తాజా వార్తలు

నల్గొండ జిల్లాకేంద్రంలో జగదీశ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం అని అన్నారు. ‘హామీలు అమలు చేతలేకనే ఎదురు దాడులు చేస్తుంది కాంగ్రెస్.…

ఒక పోలీస్‌ నుంచి గన్‌ను లాక్కొన్న నిందితుడు.. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మనీష్ ప్రజాపతి అనే…

హైదరాబాద్:  తెలంగాణలోని పలు యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సెలర్లను నియమించనున్నారు. ఈ మేరకు నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూ…

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. భూ తగాదాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తలెత్తి.. అది చంపుకునే దాకా వెళ్లింది. గొడ్డల్లతో…

మేడ్చల్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం ధర్మారం గ్రామంలో శనివారం…

కరీంనగర్ జిల్లా : గంగధర మండలంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నీరులేక ఎండిపోయి బీటలు వారిన వరిపంట రైతులను…

ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం…

స్టార్ సెలబ్రిటీ జంట సూర్య జ్యోతికల విడాకుల అంశం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని చాలా కాలంనుండి ఊహాగానాలు వస్తున్నాయి. చాలా…

సూర్యాపేటలో కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారం…

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ రాజ్‌భవన్‌కి జెడ్ ప్లస్(Z+) భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పొడిగించింది. మరోవైపు కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం…