Browsing: తాజా వార్తలు

తెలంగాణ మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ వెల్ల‌డించింది. సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు 59 మంది…

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ చేస్తోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక…

టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2023 అవార్డును దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ…

వంతెనపై వరుసగా వెళ్తున్న ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం తమిళనాడులో ధర్మపురి జిల్లా లోని తొప్పూర్ ఘాట్ రోడ్…

కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వే కారణమంటూ భార్యను భర్త తిట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి తండాలో…

న్యూఢిల్లీ: ‘కవచ్‌’ వ్యవస్థ వేగంగా ప్రయాణించే రైళ్లలోనూ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు ఉత్తర మధ్య రైల్వే ప్రకటించింది. హరియాణాలోని పల్వాల్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్టేషన్ల మధ్య…

కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇవాళ(గురువారం) జరిగిన కార్యక్రమంలో సీజేఐ డివై. చంద్రచూడ్‌ జస్టిస్‌…

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(TSPSC ) చైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదం…

రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను  ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1132 మందికి…

పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్…