Browsing: తాజా వార్తలు

అయోధ్యలో నిర్మితమైన భవ్యరామమందిరానికి దేశం నలుమూలాల నుంచి తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కలిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల…

వృద్ధాప్యంలో ఉన్న అత్త  సంరక్షణపై ఝార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని, అది మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే ఉందని తెలిపింది.…

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గతేడాది వరుస సినిమాలతో తెరపై సందడి చేసింది. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోకయింది.…

ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపించింది..అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయాలని బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.…

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్ లైన్ ద్వారా…

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా…

బస్సు డ్రైవర్ల కృషిని గుర్తించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బుధవారం తెలంగాణలో డ్రైవర్ల దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్‌టీసీ…

జనవరి 25 నుండి కెరమెరి మండలం కోటపరండోలి గ్రామ అడవులలో సహ్యాద్రి కొండల దేవత గుహ దేవాలయంలో వార్షిక జంగు బాయి జాతరను జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది.…

చెల్లి లవ్ అఫైర్ నచ్చక చెల్లిని, అడ్డొచ్చిన తల్లిన ఓ యువకుడు చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల…