In the interbank foreign exchange market, the rupee commenced trading at 83.33 against the dollar. It dipped to an early low of 83.34, marking a decline of 5 paise compared to its previous close. Published Date – 27 March 2024, 11:50 AM Mumbai: The rupee was trading in a narrow range against the US dollar in early trade on Wednesday, as the support from positive domestic equities was negated by strong American currency. Forex traders said elevated crude oil prices in the international market dented investors’ sentiments. At the interbank foreign exchange, the rupee opened at…
Author: Telanganapress
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఈ విషయంపై ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీచేసింది. మొన్నటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసిన విషయం తెలసిందే. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండు. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మార్చి 27 నుంచి మార్చి 29 వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లో రానున్న జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని ఈరోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు…
Ram Charan Birthday | టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. March 27, 2024 / 11:50 AM IST Ram Charan Birthday | టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.…
Accompanied by the caption, “The MEGA MASS BLAST is here #Jaragandi is out now! Turn up the speakers and ignite the stage with full-on energy!” the announcement promises an electrifying musical experience for fans. Published Date – 27 March 2024, 10:40 AM Hyderabad: Director Shankar and the team behind “Game Changer” marked Ram Charan‘s 39th birthday with a special treat: the release of the film’s debut song, “Jaragandi.” Featuring the dynamic voices of Daler Mehndi and Sunidhi Chauhan, and music by Thaman S., the track promises to be a dance floor favorite. With an enticing lyrical…
హోలీ పండుగ ఘనంగా ముగిసింది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక త్వరలోనే అందించనుంది. మార్చి 30 ఇంక్రిమెంట్స్ తో కేంద్రం జీతాలను అందజేయనుంది. మార్చి 31న ఆదివారం సెలవు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలను మార్చి 30నే అందుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి రోజు కావడంతో మార్చి 31న ఆదివారం బ్యాంకులు తెరవాలని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లేదా డీఏ 4శాతం పెంచేందుకు సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల అలవెన్స్ 46వాతం నుంచి 50శాతానికి పెరిగింది. 2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి, ఫిబ్రవరి బకాయిలు మార్చి పెరిగిన జీతం కూడా అందుకోనున్నారు. డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కీలక భాగం. ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవడానికి దీన్ని రూపొందించారు.…
Ram Charan | టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చరణ్- ఉపాసన దంపతులు కలియుగ దైవం తిరుమల (Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. March 27, 2024 / 10:27 AM IST Ram Charan | టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చరణ్- ఉపాసన దంపతులు కలియుగ దైవం తిరుమల (Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న చరణ్-ఉప్సీ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట…
On Tuesday, a container vessel flying the Singaporean flag collided with the Francis Scott Key Bridge in Baltimore, resulting in the bridge’s collapse. Updated On – 27 March 2024, 09:51 AM Singapore: Singapore’s Transport Safety Investigation Bureau and Maritime and Port Authority (MPA) have dispatched officers to Baltimore in the US to support the investigation into a vessel-bridge collision incident, according to the latest statement from the MPA. A Singapore-flagged container vessel collided with the Francis Scott Key Bridge in Baltimore on Tuesday, and the bridge collapsed. The ship management company, Synergy Marine Pte Ltd, reported…
బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్(Baltimore Bridge)ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. నౌక ఢీకొన్న సమయంలో మిస్సైన వారు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. దాలి అనే కంటేనర్ షిప్లో సిబ్బంది మొత్తం భారతీయులే అని తేలింది. నౌక ప్రయాణిస్తున్న సమయంలో పవర్ పోయిందని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. బ్రిడ్జ్పై రిపేర్ వర్క్ చేస్తున్న ఆరుగురు మిస్సింగ్లో ఉన్నట్లు గుర్తించారు. నౌక ఢీకొన్న సమయంలో బ్రిడ్జ్పై ఉన్న గుంతలను ఆ వర్కర్లు రిపేర్ చేస్తున్నారు. Source link
The main events include Lord Rama’s wedding to Goddess Seetha and Lord Rama’s Pattabhishekam ceremony. Tickets are available online and at ticket counters. Updated On – 27 March 2024, 08:41 AM Sri Rama Navami Brahmotsavam celebrations begin at Sri Seetha Ramachandra Swamy Devasthanam in Bhadrachalam district, starting on April 9 and ending on April 23. The main events include Lord Rama’s wedding to Goddess Seetha and Lord Rama’s Pattabhishekam ceremony. Tickets are available online and at ticket counters. A Source link
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంల వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. నిన్న తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులు పద్మావతి నగర్ లోని ఫోనిక్స్ వెంకటేశ్వర నిలయంలో బస చేశారు. రామ్ చరణ్ ను చూసేందుకు ఇప్పటికే భారీగా అభిమానులు తిరుమలకు చేరుకున్నారు. రెండు రోజు నుంచే చిరంజీవి, రామ్ చరణ్ తిరుమలకు వస్తారని ప్రచారం జరిగింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే రామ్ చరణ్ కోసం అభిమానులు పడిగాపులు కాచారు. బుధవారం చరణ్ వెనుతిరిగే వరకు అభిమానులు అతిథి గ్రుహం వద్ద ఆలయం వద్ద హంగామా స్రుష్టించారు. #WATCH | Andhra Pradesh: Actor Ram…