హామీల అమలులో కాంగ్రెస్ మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ ఎన్నికల్లో మెదక్ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయం అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు.బీజేపీ అభ్యర్థి మంచోడు అయితే దుబ్బాకలో గెలవాలి కదా. పనితీరు బాగోలేదని 54 వేల ఓట్లతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు.చింతా ప్రభాకర్ ను గెలిపించినట్లుగా, వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎంతో మంచి మనిషి, పేద పిల్లల కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం. రెండు లక్షల రుణమాఫీ అని మాట తప్పింది కాంగ్రెస్. రైతు బంధు అన్ని మాట తప్పింది, బోనస్ అని మాట తప్పింది. పింఛన్లు ఇవ్వలేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడుగుతారు. వంద రోజుల పాలన చూసి ఓటు…
Author: Telanganapress
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలిసి ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. March 27, 2024 / 03:43 AM IST భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలిసి ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో పోలింగ్ సిబ్బందికి తొలిదశ…
The primary objective of this collaboration is to create an ecosystem that promotes innovation, knowledge exchange between countries and distribution and marketing support for healthcare startups out of India. Published Date – 26 March 2024, 11:50 PM File Photo Hyderabad: VentureBlick, a global platform for healthcare innovation, signed a Memorandum of Understanding (MOU) with T-Hub to promote crossborder cooperation and advance revolutionary healthcare solutions. The primary objective of this collaboration is to create an ecosystem that promotes innovation, knowledge exchange between countries and distribution and marketing support for healthcare startups out of India. Kailash Jialdasani, Head…
టెట్ కు సంబంధించి అభ్యర్థులు మాకు అనేక విన్నపాలు చేస్తున్నారు…టెట్ తో పాటు ఏ ఉద్యోగ పరీక్ష కు ఫీజులు వసూలు చేయమని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టారు.ఆ హామీని ఉల్లంఘించి టెట్ ఫీజు గతం లో కన్నా 150 శాతం పెంచారని బీఆర్ఎస్ నేత వాసుదేవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..దరఖాస్తు దారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని అభయ హస్తం మేనిఫెస్టో లో పెట్టారు. రేపటి నుంచి టెట్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో పెట్టిన హామీకి అనుగుణంగా నడుచుకోవాలి. లేకుంటే టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మా నేత హరీశ్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు వాసుదేవ రెడ్డి. రైతుల బాధలను హరీశ్ రావు ప్రస్తావిస్తే తప్పేంటి..పంట నష్టపోయినపుడు కేసీఆర్…
పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్), 2019 డిసెంబర్ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు. March 27, 2024 / 02:42 AM IST కేంద్రంలోని ఎన్డీయే పభ్రుత్వం 2019లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. పౌరసత్వ చట్టం, దాని సవరణ చట్టం 2019తోపాటు జాతీయ పౌర పట్టిక, జాతీయ ప్రజా పట్టిక వంటి శాసనాలు, నియమాలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం పౌరసత్వ చట్టాల్లో ఈ మార్పులు తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే, ప్రపంచంలో ఎక్కడైనా వివక్షను ఎదుర్కొంటున్న హిందువులందరికీ భారతదేశం సహజమైన ఆశ్రయం అవుతుందని, వారు శరణార్థులుగా భారతదేశం రావడానికి సదా ఆహ్వానం ఉంటుందని బీజేపీ పేర్కొన్నది. ఫారినర్స్ ఆర్డర్-1948లో 2015 సెప్టెంబర్ 7న…
The BJP’s swelling treasure chest is an indication of how skewed the electoral playing field is Published Date – 27 March 2024, 12:00 AM The BJP’s swelling treasure chest is an indication of how skewed the electoral playing field is The details coming out of the now-scrapped electoral bond scheme have exposed quid pro quo arrangements between politicians and corporates dependent on the largesse of the governments. It has come to light that of 26 companies that bought the electoral bonds and have faced action by investigative agencies, 16 donated to political parties through bonds only…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారం రోజులుగా ఎండిన పంటపోలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికను అధినేతకు అంద జేయడంతో పాటు.. స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని అభ్యర్దించారు. అందుకు అనుగుణంగా స్పందించిన కేసీఆర్ తనను కలిసిన కంచర్ల బ్రదర్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు.10 ఏండ్లుగా ఎండిపోని పంట పొలాలు ఈ సారి ఎందుకు ఎండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివరిస్తుంటే తట్టుకోలేక పోయిన కేసీఆర్ తక్షణమే తానే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని, ఎండిన పొలాలను పరిశీలిస్తానని జగదీష్…
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సాసర్పిట్స్, వాటర్ హోల్స్ను గతంలో ఏర్పాటుచేయగా అధికారుల పర్యవేక్షణ లోపించి, తాగునీరు లభించక మూగజీవాలు అల్లాడుతున్నాయి. March 26, 2024 / 11:40 PM IST ఎండిపోయిన కుంటలు, పనిచేయని సోలార్ బోర్లు తాగునీటి కోసం అల్లాడుతున్న మూగజీవాలు సాసర్ పిట్స్, వాటర్ హోల్స్లో నీళ్లు నింపని అధికారులు అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులు మహదేవపూర్, మార్చి 26 : వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సాసర్పిట్స్, వాటర్ హోల్స్ను గతంలో ఏర్పాటుచేయగా అధికారుల పర్యవేక్షణ…
The competitive trajectory for students begins even before admission and persists through campus placement, detracting them from the holistic experience of higher education Published Date – 27 March 2024, 12:01 AM By Neeraj Madke, Dr Rajitha Venugopal, Dr Moitrayee Das On the campuses of higher education institutions across India, students navigate a complex struggle between academics, campus culture, extracurricular activities, hostel life, student-teacher relations, friendships and intimate relationships. These complex struggles may lead to various mental health challenges for them. National Crime Records Bureau (NCRB) data suggests that student suicides increased by 70% from 2011 to…
టెలికాం కంపెనీలు యూజర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. బిజినెస్ రంగంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారుల తాకిడిని కూడా పెంచుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్యాక్ను అందిస్తున్నట్లు ఎయిర్టెల్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఐపీఎల్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తుందని కూడా తెలిపింది. అయితే తాజాగా రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికలు 2024 సమీపిస్తున్న వేళ టెలికాం రంగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. లోక్ సభ ఎన్నికలు పూర్తవ్వగానే మరోసారి వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. టారీఫ్ ఛార్జీలను పెంచాలని టెలికాం రంగాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా, గత రెండేళ్లుగా టెలికాం…