Author: Telanganapress

Jagityala | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం హోలి వేడుకల్లో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. March 26, 2024 / 02:24 PM IST హైదారాబాద్‌ : జగిత్యాల(Jagityala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం హోలి వేడుకల్లో( Holi celebrations) గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి(Woman dies) చెందింది. ఈ విషాదకర సంఘటన జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హోలి పండుగ సందర్భంగా జోగు ప్రకాష్‌ అనే యువకుడు మేడిశెట్టి రమ ఇంటి ముందు కోడిగుడ్లు విసిరాడు. ఇలా ఎందుకు చేశావని సదరు మహిళ ప్రశ్నించింది. దీంతో ప్రకాష్‌ కోపంతో మహిళపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ రమ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.…

Read More

Dense smoke enveloped the Kanuru area after the fire broke out at the facility. Published Date – 26 March 2024, 01:04 PM Vijayawada: Huge fire erupted at an oil refining facility on the outskirts of Vijayawada in Andhra Pradesh on Tuesday. No casualties were reported. Dense smoke enveloped the Kanuru area after the fire broke out at the facility. Five fire engines rushed to the scene and brought the fire under control. No casualties were reported as there was no one at the premises. According to police, the incident occurred at a facility where crude oil…

Read More

మీరు 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. బ్రాండెడ్ కావాలనే ఆలోచన చేస్తుండవచ్చు. అది కూడా 10వేలలోపు వస్తే బాగుండ అని అనుకుంటున్నారా. అయితే ఇది మీకు నచ్చుతుంది. దీని ఫీచర్స్ కూడా బాగున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ స్మార్ట్ ఫోన్. ఇది 4జీబి ర్యామ్, 128జీబీ స్టోరేజీ స్పేస్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6000ఎంఏహెచ్ ఉంది. అలాగే 5ఎన్ఎం ప్రొసెసర్ 2వ జనరేషన్ ది ఉంది. ఓఎస్ ను కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 4ఏండ్లు సెక్యూరిటీ అప్ డేట్ ఉంది. ఇంకా ర్యామ్ ను 12జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుంది. ఈ ప్రొడక్టుకి ఛార్జర్ మాత్రం ఇవ్వలేదు. ఈ మొబైల్ కు ఉన్న Exynos 1330 Octa Core 2.4GH 5nm processor చాలా పవర్‌ఫుల్ అని అంటున్నారు. ఈ మొబైల్‌కి వన్ యూఐ 5.0 ఇంటర్‌ఫేస్…

Read More

Teachers Recruitment Scam : టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి చంద్ర‌నాద్ సిన్హాకు ఈడీ మంగ‌ళ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. March 26, 2024 / 01:27 PM IST Teachers Recruitment Scam : టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి చంద్ర‌నాద్ సిన్హాకు ఈడీ మంగ‌ళ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు దాడి చేశారు. మార్చి 27న ద‌ర్యాప్తు సంస్ధ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సిన్హాకు జారీ చేసిన స‌మ‌న్ల‌లో ఈడీ పేర్కొంది. ఇక సిన్హా నివాసంపై దాడుల నేప‌ధ్యంలో ప‌లు ఆస్తి ప‌త్రాల‌ను, మొబైల్ ఫోన్‌తో పాటు రూ. 40 ల‌క్ష‌ల న‌గ‌దును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంత భారీ మొత్తాన్ని ఇంటి వ‌ద్ద ఎందుకు ఉంచాల్సివ‌చ్చింద‌నే విష‌యంపై మంత్రి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ ఆయ‌న నివాసంపై దాడులు…

Read More

The actress added that whatever comes her way she takes it positively and with a pinch of humour. Published Date – 26 March 2024, 12:32 PM Mumbai: Actress Sara Ali Khan has revealed that being an actor one needs to develop a thick skin, which she has. The actress added that whatever comes her way she takes it positively and with a pinch of humour. Asked as an actress what are the questions that come her way, annoys her? “Nothing really annoys me haha! I have developed a thick skin over the years. I think as…

Read More

బర్రెలక్క…ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలోనే బర్రెలక్క పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. తాజాగా ప్రివెడ్డింగ్ వీడియో కూడా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనకు కాబోయే భర్తను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. ఆ యువకుడి పేరు వెంకటేశ్. ఈ వేసవిలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే బర్రెలక్కకు కాబోయే భర్త ఏం చేస్తాడు. ఆయన ఊరు గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇది కూడా  చదవండి: రూ. 10వేలకే శాంసంగ్ 5జీ మొబైల్..బంపర్ ఆఫర్ మీకోసం.. Source link

Read More

Manthani | కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు. March 26, 2024 / 12:26 PM IST పెద్దపల్లి : కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడు తున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు. అప్పులు చేసి పంటలు వేస్తే కండ్లే ముందే ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రోడ్ల మీదికొచ్చి ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన రైతులు మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ధర్నా(Farmers Dharna) నిర్వహించారు. ధర్నా విరమింప చేయడానికి వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు కాళ్లను పట్టుకొని సాగు…

Read More

The preliminary probe has revealed that the two suspects were in direct contact with the suspected bomber. Published Date – 26 March 2024, 11:10 AM Bengaluru: The National Investigation Agency (NIA) has detained two suspects in connection with the Rameshwaram Cafe blast case in Bengaluru, sources confirmed on Tuesday. The preliminary probe has revealed that the two suspects were in direct contact with the suspected bomber. The NIA sleuths have picked up the suspects from an area in the state capital. However, a statement is yet to be made by the NIA in this regard. Even…

Read More

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్ డేట్ వచ్చిది. ఇప్పటికేచాలా మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్త ఓ ఆర్బాటంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటివరకు మాత్రం వాటిని జారీ చేయలేదు. ఈక్రమంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త అంశం తెరపైకి వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అనేది ఇంకా ప్రశ్నాగానే ఉంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ అయ్యే ఛాన్స్ ఉందో ఓసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్రీ కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి స్కీంలకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారు. 3ఏండ్లుగా వినియోగాన్ని పరిగణలోనికి తీసుకుని…

Read More

Manamey | టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌ శర్వానంద్‌ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. శర్వానంద్‌ చేతిలో ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram Aditya) డైరెక్షన్‌లో చేస్తున్న మనమే (Manamey ). March 26, 2024 / 11:24 AM IST Manamey | టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌ శర్వానంద్‌ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. శర్వానంద్‌ చేతిలో ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram Aditya) డైరెక్షన్‌లో చేస్తున్న మనమే (Manamey ). Sharwa35గా వస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో మేకర్స్‌ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మంగళవారం ఉదయం 11:34 గంటలకు ఫస్ట్ సింగిల్‌…

Read More