మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందన్నారు. అతని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయవాడకు చెందిన విజయ్ అనే ఎన్నారై దగ్గర శరణ్ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్ ఎవరో తనకు పరిచయం లేదని తెలిపారు ఎర్రబెల్లి. ఎన్నారైలు విజయ్ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయాలని సూచించాని తెలిపారు. శరణ్ చౌదరిపై అనేక…
Author: Telanganapress
Nandamuri Mokshagna | ఇప్పుడు కాదు మూడు నాలుగేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు వాళ్లు. March 26, 2024 / 05:31 PM IST Nandamuri Mokshagna | ఇప్పుడు కాదు మూడు నాలుగేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు వాళ్లు. కానీ మోక్షు మాత్రం రావట్లేదు. బాలయ్య కూడా జూనియర్ బాలయ్య ఎంట్రీ గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు. దాంతో నందమూరి అభిమానులు కూడా విసుగు వచ్చి వారసుడి ఎంట్రీ గురించి ఆరా తీయడం మానేసారు. కానీ పరిస్థితులు చూస్తుంటే టైమ్ వచ్చినట్లే అనిపిస్తుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త…
BRS working president KT Rama Rao termed Revanth Reddy as the first Congress leader to defect to the BJP, for which he had already started preparations. Published Date – 26 March 2024, 04:31 PM Ravanth Hyderabad: BRS working president KT Rama Rao on Tuesday said Chief Minister A Revanth Reddy was fostering plans to join the BJP after the Lok Sabha elections. Contrary to accusations made by the Congress central leadership against Prime Minister Narendra Modi, he pointed out that Revanth Reddy was toeing the BJP line by terming Modi as his ‘Bade Bhai’ (elder brother)…
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాద్ సిన్హాకు ఈడీ ఇవాళ(మంగళవారం) సమన్లు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు దాడి చేశారు. మార్చి 27న దర్యాప్తు సంస్ధ ఎదుట విచారణకు హాజరు కావాలని సిన్హాకు జారీ చేసిన సమన్లలో ఈడీ తెలిపింది. ఇక సిన్హా నివాసంపై దాడుల నేపథ్యంలో పలు ఆస్తి పేపర్లు, మొబైల్ ఫోన్తో పాటు రూ. 40 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంత భారీ మొత్తాన్ని ఇంటి దగ్గర ఎందుకు ఉంచాల్సివచ్చిందనే విషయంపై మంత్రి వివరణ ఇవ్వలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ ఆయన నివాసంపై దాడులు చేపట్టిన సమయంలో బోల్పూర్కు 90 కిలోమీటర్ల దూరంలోని తమ పూర్వీకుల గ్రామం మురారైలో సిన్హా ఉన్నారు. ఇది కూడా చదవండి: 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నా The post టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో బెంగాల్ మంత్రికి ఈడీ…
Bajireddy | పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ను(BRS) గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్(Bajireddy Govardhan) అన్నారు. March 26, 2024 / 04:30 PM IST జగిత్యాల : పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ను(BRS) గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్(Bajireddy Govardhan) అన్నారు. జగిత్యాల(Jagityala) పట్టణం లోని బీఎల్ఎన్ గార్డెన్స్, దేవి శ్రీ గార్డెన్స్లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఎంపీగా గెలిప్తే ఈ ప్రాంత అభివృద్ధికి…
The opening duo of Mayank Agarwal and Abhishek Sharma has shown promise but would also need to be consistent if SRH are to do well in the competition. Published Date – 26 March 2024, 03:28 PM Hyderabad: Mumbai Indians will aim to land the killer punch after fluffing an easy run-chase in their opener when they meet a dangerous Sunrisers Hyderabad in the Indian Premier League here on Wednesday. Five-time champions MI had a lot going for them in their tournament opener against the Gujarat Titans, whether it was the incisive spells from pacer Jasprit Bumrah,…
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్తోనే ఉంటానని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ఇది కూడా చదవండి: 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నా తెలంగాణ ప్రజలకు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం.. ఇవాళ( మంగళవారం) పొద్దున్నే లేవగానే.. సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒక వార్త వచ్చింది. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాను.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్తో, వారి కుటుంబంతో ఉంటాను. పార్టీ మారుతున్నట్లు ఇలాంటి చిల్లర వార్తలు దయచేసి రాయొద్దని జర్నలిస్టులను కూడా కోరుతున్నాను. ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను.…
KTR | సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేండ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారని కేటీఆర్ అన్నారు. March 26, 2024 / 03:30 PM IST KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేండ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 2018 ఎన్నికల్లో అంబర్పేట నుంచి కాలేరు వెంకటేశ్ను గెలిపించారు. కిషన్ రెడ్డి ఓడిపోవడంతో 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే…
Sharan Chowdhary had on Monday lodged a complaint against former Minister Errabelli Dayakar Rao, former Task Force OSD Radha Kishan Rao and Hyderabad CCS ACP Uma Maheshwar Rao, accusing them of illegally detaining, assaulting him and extorting money from him in August 2023. Published Date – 26 March 2024, 02:19 PM Hyderabad: Former Minister Errabelli Dayakar Rao rubbished allegations of land encroachment against him and stated that the case filed against him is politically motivated. He said efforts are being made to unnecessarily implicate him in a false case. He said he was being pressured to…
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలను ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) ప్రధాన మంత్రి మోడీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసం నలుదిక్కులా భారీగా పోలీసులు మోహరించారు. ఆప్ ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మరోవైపు… ఆప్ ఆందోళనల నేపథ్యంలో మోడీ నివాసానికి సమీపంలోని మూడు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లోని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మంగళవారం తెలిపింది. అదేవిధంగా పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్పై పరిమితులు విధించినట్లు పేర్కొంది. ‘భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లోకి…