గోపికలు యశోదతో… ఓ ఇందు వదనా! మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు. March 25, 2024 / 03:50 AM IST గోపికలు యశోదతో… ఓ ఇందు వదనా!మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు. అంతేకాని, సుంతైనా దయ లేకుండా మీ సంతానాన్ని మా వంటి బడుగుల- పేదల ఇళ్లపైకి వదలి పెట్టడం, మేము ఇడుములు- బాధలు పడుతూ ఉంటే కళ్లప్పగించి చూస్తూ నవ్వి ఊరుకోవడం- ఇది ఏమి మంచి పద్ధతి తల్లీ! కం॥ ‘ఓ యమ్మ! నీ కుమారుడుమా యిండ్లను బాలుఁ బెరుఁగు మననీడమ్మాపోయెద మెక్కడికైననుమా యన్నల సురభులాన మంజులవాణీ!’ ఓ నందరాణీ! చూడమ్మా, నీ బాలుడు మా ఇళ్లలో పాలు, పెరుగు బతకనివ్వడం లేదు. మా…
Author: Telanganapress
The 36-year-old, Special Judicial First Class Magistrate (JFCM) for Excise Cases, hanged himself to the ceiling fan in his room, upset following an “argument” with his wife over a petty issue, police said based on preliminary investigation. Published Date – 24 March 2024, 10:16 PM Representational Image Hyderabad: A Judicial First Class Magistrate allegedly died by suicide at his residence here on Sunday, police said. The 36-year-old, Special Judicial First Class Magistrate (JFCM) for Excise Cases, hanged himself to the ceiling fan in his room, upset following an “argument” with his wife over a petty issue,…
న్యాల్కల్, మార్చి 24: దత్తగిరి మహరాజ్ 45వ వార్షిక అమర తిథిని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల మీదుగా వస్తున్న దత్తగిరి మహరాజ్ పాదయాత్ర- పల్లకీ సేవకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం మండలంలోని మిర్జాపూర్(ఎన్) గ్రామంలోకి చేరుకున్న దత్తగిరి మహరాజ్ పాదయాత్ర-పల్లకీసేవకు భక్తులు భజాభజంత్రీలు, భజన కీర్తనల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో దత్తగిరి మహరాజ్ విగ్రహానికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని ముంగి చౌరస్తా మీదుగా ముంగి ఆదిలక్ష్మీ ఆశ్రమానికి చేరుకుంది. స్థానిక ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పల్లకీసేవకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రుక్మాపూర్ మీదుగా మండలంలోని హద్నూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి పాదయాత్ర-పల్లకీ సేవ చేరుకుంది. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతిపతులు అవదూత గిరి మహరాజ్, డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్,…
In his televised address to the nation posted by the Russian Ministry of Foreign Affairs on X, Putin said, “Our people, our children, just like the Nazis that once killed our people during the war. Published Date – 24 March 2024, 10:24 PM Moscow: Russian President Vladimir Putin lit a candle in church for victims of the terrorist attack at Crocus City Hall in Moscow, which claimed the lives of 137 people. The video shared by Russian Ministry of Foreign Affairs on social media platform X showed Putin lighting a candle. While sharing a video shared…
BJP, Trinamool Congress, Mamata Banerjee, Lok saha polls, sukanta majumdar March 25, 2024 / 01:48 AM IST కోల్కతా, మార్చి 24: బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ మరోసారి బెదిరింపులకు దిగింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ హెచ్చరికలు చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం 2026 వరకు ఉండదని, పదవీకాలం పూర్తి కాకుండానే పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ హెచ్చరించారు. ఆయన ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 35 సీట్లను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఎన్నికల్లో టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు. Source link
Aroori Ramesh will represent the party from Warangal (SC), while Tandra Vinod Rao will contest from Khammam. Published Date – 24 March 2024, 11:36 PM Aroori Ramesh Hyderabad: The BJP released its fifth list of Lok Sabha candidates on Sunday, including 111 names from 17 states. The saffron party fielded Aroori Ramesh and Tandra Vinod Rao from Telangana for the ensuing Lok Sabha elections. Aroori Ramesh will represent the party from Warangal (SC), while Tandra Vinod Rao will contest from Khammam. Former BRS MLA Aroori Ramesh’s recent decision to join the BJP came amidst reported dissatisfaction…
హైదరాబాద్, సికింద్రాబాద్ లో రేపు (సోమవారం) వైన్ షాప్లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ ను మూసి ఉంచాలని సూచించారు. అయితే, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హోలీ ఆనందంగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు పోలీసులు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే…
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు భక్తుల నుంచి నిరసన సెగ తాకింది. March 25, 2024 / 12:42 AM IST కొమురవెల్లిలో మంత్రి కోసం క్యూలైన్లు నిలిపివేత గంటపాటు భక్తుల అసహనం.. వ్యతిరేక నినాదాలు చేర్యాల, మార్చి 24: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు భక్తుల నుంచి నిరసన సెగ తాకింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో 10వ ఆదివారం కావడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయవర్గాలు దర్శనాల క్యూలైన్లను నిలిపివేశాయి. మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు…
Speaking on JioCinema, De Villiers said that SRH will be upset with their loss and should have won the match. “I think SRH will be upset with how they started (the tournament). Published Date – 24 March 2024, 11:55 PM Sunrisers Hyderabad batter Heinrich Klaasen plays a shot during the IPL 2023 cricket match between Gujarat Titans and Sunrisers Hyderabad, at Narendra Modi Stadium in Ahmedabad, Monday, May 15, 2023. (PTI Photo) Mumbai: Legendary South African batter AB de Villiers lauded compatriot and Sunrisers Hyderabad (SRH) batter Heinrich Klaasen, saying that he is one of the…
రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతులు 25-30 వేలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారన్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నికి సోయి లేదన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… లక్షలాది ఎకరాలు పంట పొలాలు ఏండి పోతున్నాయి. పంట చేతికోచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిన పంటలు రోజు తిరిగి చూస్తున్నాం. అంతకు ముందు జిల్లా ఎమ్మెల్యే లు, మంత్రులుకు మొరపెట్టుకున్నారు రైతులు.. అయినా వారు పట్టించుకోవడం లేదు.కాలేశ్వరం నుంచి 100 టీఎంసిల నీరు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారు. కరువు కమ్మకొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు సమీక్ష చేసి ఏ పంటలు పెట్టుకోవాలి అని రైతులకు…