RC17 | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబినేషన్స్లో ఒకటి సుకుమార్-రాంచరణ్ (Ramcharan). ఈ సూపర్ హిట్ జోడీ మరో సినిమాతో బాక్సాఫీస్పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. March 21, 2024 / 04:24 PM IST RC17 | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబినేషన్స్లో ఒకటి సుకుమార్-రాంచరణ్ (Ramcharan). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాంచరణ్ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా రాంచరణ్ పోషించిన పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సూపర్ హిట్ జోడీ మరో సినిమాతో బాక్సాఫీస్పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇప్పటికే RC15, RC16 సినిమాలతో బిజీగా ఉన్న రాంచరణ్.. తాజాగా RC17 కు…
Author: Telanganapress
Aayush (11) and Ahaan (6) were stabbed multiple times with a sharp weapon on their back, chest, and legs after the initial neck attack. Published Date – 21 March 2024, 03:30 PM Badaun: Sajid, the barber who killed two minor children in Budaun on Tuesday, had dealt 14 blows to Aayush, and nine to his younger brother Ahaan. Together, the two brothers had suffered 23 stab wounds, according to their post-mortem report. After being attacked on the neck, both Aayush (11), and Ahaan (6) were stabbed multiple times with a sharp weapon on their back, chest…
మంత్రి పొన్నం ప్రభాకర్ మరోవివాదంలో ఇరుక్కున్నారు. 2 నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం జరిపిన ఫోన్ సంభాషన వాయిస్ రికార్డు లీక్ అవ్వడం కలకలం రేపింది. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆ విషయాన్ని పక్కనపెట్టి మాటలను రికార్డు చేసి లీక్ చేసిన అప్పటి హన్మకొండ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని పొన్నం కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 5రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటే బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ ఈవిధంగా ఉంది…గత ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయించారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు. మా అభ్యర్థి ప్రణవ్ చేతుల మీదుగా…
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. March 21, 2024 / 03:25 PM IST హైదరాబాద్ : సీఎం పదవిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti )కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్ని.. నేనెలా సీఎం అవుతానని ప్రశ్నించారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారు.. సీఎం అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం((White paper) )విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణకి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు. జర్నలిస్టుల…
The incident took place during a routine vehicle inspection at the South Bypass Junction in Ongole’s jurisdiction. Published Date – 21 March 2024, 02:20 PM Prakasam: Police seized an unaccounted cash worth over Rs 24 lakh from three individuals travelling in a car in Andhra Pradesh’s Prakasam district, officials said on Thursday. The incident occurred during a routine vehicle inspection at the South Bypass Junction within the jurisdiction of Ongolu. Bakthavatsala Reddy ( Circle Inspector) said, “In a recent police operation, authorities confiscated a substantial sum of money, amounting to Rs 24.87 lakh from individuals…
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ పై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్ దేనని తేల్చేసింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ను భారత భూభాగంగా గుర్తిస్తున్నామని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రాదేశిక క్లెయిమ్లు చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అరుణాచల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై చైనా సైన్యం రాష్ట్రంపై తన వాదనను పునరుద్ఘాటించిన కొద్ది రోజుల తర్వాత అధికారిక US ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ జిజాంగ్ యొక్క దక్షిణ భాగం (టిబెట్కు చైనా పెట్టిన పేరు) చైనాలో అంతర్లీన భాగమని చెప్పిన సంగతి తెలిసిందే. అరుణాచల్ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పిలుస్తున్న చైనా, ఈ రాష్ట్రానికి…
బెంగళూర్ : బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపారు. March 21, 2024 / 02:21 PM IST బెంగళూర్ : బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపారు. బెంగళూర్ నార్త్ సీట్ను తనకు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ అగ్రనేతల నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే తాను ఆ పార్టీలో చేరబోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. బెంగళూర్ నార్త్ సీటును తనకు కాకుండా మరొకరికి పార్టీ కట్టబెట్టడంతో బీజేపీ తీరు పట్ల తాను నిరాశకు గురయ్యానని చెప్పారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని…
Javed was on the run after the murder of two children on Tuesday evening. Published Date – 21 March 2024, 01:21 PM Badaun: Uttar Pradesh Police arrested Javed, the second accused in the Budaun double murder case, from Bareilly on Thursday. Javed was on the run after the murder of two children on Tuesday evening. His brother and the main accused Sajid was gunned down in a police encounter within two hours of the incident. Javed was arrested on Thursday, said IG Bareilly range R K Singh. In a video after his arrest, he is heard…
సుహాస్..కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. హీరోగా వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టాడు. దీంతో సుహాస్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వస్తోంది. హీరోగానే ఎక్కువగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ కు మరో నేచురల్ స్టార్ దొరికాడు అంటున్నారు అభిమానులు. ఇప్పుడు సుహాస్ అందరికీ షాక్ ఇచ్చే వార్త చెప్పాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏంటంటే..సుహాస్ కు జోడీగా మహానటి కీర్తిసురేశ్ యాక్ట్ చేస్తోందట. మహానటి మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేశ్..దసరా సినిమాతో దుమ్మురేపింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. కీర్తిసురేశ్ గతంతో పోల్చి చూస్తే సినిమా ఛాన్సులు తగ్గాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తెలుగులో బిజీగా మారాలని ఆమె ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం సుహాస్ కీర్తి సురేశ్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందని టాలీవుడ్ గుసగుసలు…
Konda Surekha | ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలు స్తున్న అడవులను( Forest) జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. March 21, 2024 / 01:23 PM IST హైదరాబాద్ : ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలు స్తున్న అడవులను( Forest) జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని (మార్చి 21) పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. అడవులను సంరక్షించుకునే దిశగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం ప్రతి యేడు మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని(World Forest Day) జరుపుకుంటున్నామని…