Famous travel photographer Gursimran Basra highlights iPhone’s built-in grid lines feature, dividing the camera screen into nine equal rectangles. Published Date – 21 March 2024, 12:20 PM New Delhi: With the festival of colours round the corner, leading photographers on Thursday shared some useful tips and tricks using the iPhone 15 Pro and Pro Max on how to click breathtaking photos during the celebration. Gursimran Basra, a famous travel photographer, told IANS iPhone has an inbuilt feature to activate the grid lines which divides the iPhone’s camera screen into nine equal rectangles. “This will help to…
Author: Telanganapress
ఆర్ఆర్ఆర్ మూవీ స్క్రీనింగ్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఆయన కుమారుడు కార్తీకేయ, చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల వల్ల తాను భయాందోళనకు గురయ్యానని కార్తీకేయ ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అందోళనకు గురయ్యారు. భూకంప అలర్ట్ కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీకేయ. జపాన్ లో ఇప్పుడే భూపకంపం వచ్చింది. నేను 28వ అంతస్తులో ఉన్నాను. భూమి కంపించడం చూసి కొద్ది క్షణాల్లో భూకంపం వచ్చిందని అర్థమైంది. నేను చాలా భయపడ్డాను కానీనా చుట్టూఉన్న జపాన్ వాసులు ఎలాంటి భయానికి గురికాలేదు. ఏదో వర్షం పడుతున్నట్లు ఏమాత్రం చలించలేదు. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు స్క్రీనింగ్అయిపోయింది కదా ఇండియాకు వచ్చేయండి అని కామెంట్స్…
Loksabha Polls: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో కొందరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. March 21, 2024 / 12:17 PM IST న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల(Loksabha Polls) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో కొందరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బదిలీలు జరిగాయి. గుజరాత్లోని చోటా ఉదయ్పూర్, అహ్మాదాబాద్ రూరల్ జిల్లా ఎస్పీలు, పంజాబ్లోని పఠాన్కోట్, ఫజిల్కా, జలంధర్ రూరల్, మలేర్కోట్లా జిల్లా ఎస్ఎస్పీలను బదిలీ చేయనున్నారు. ఒడిశాలోని ధేన్కెనాల్ జిల్లా…
Urdu poets and poetesses will present their works written on Lord Ram. Published Date – 21 March 2024, 11:13 AM Ayodhya: Lord Ram will be the theme of a ‘mushaira’ that will be held in Ayodhya on Friday. Urdu poets and poetesses will present their works written on Lord Ram. The mushaira aims to showcase the syncretic culture of Uttar Pradesh and the event is being organised by Uttar Pradesh culture and tourism department. According to the government spokesman, the programme will be presided over by prominent Urdu poet Wasim Barelvi. Other poets participating in the…
ఆధ్యాత్మికవేత్త, ఇసా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తీసిన వైద్యులు తలలో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. మార్చి 17న ఆయనకు సర్జరీ చేశారు. ఇప్పుడు కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల పట్టించుకోలేదు. తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నప్పటికీ మార్చి 8న జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. మార్చి 15,16 తేదీల్లో ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్రమైన తలనొప్పితో ఆయన మార్చి 14న వచ్చారు. తలనొప్పి ఎక్కువవ్వడంతో అదే రోజు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన తలలో తీవ్రమైన రక్తస్రావం అవుతుందని వైద్యులు గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. మార్చి 17న ఆరోగ్యం మరింత…
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్రావుకు (DSP Praneeth Rao) హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. March 21, 2024 / 11:20 AM IST హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్రావుకు (DSP Praneeth Rao) హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి తీర్పు వెలువరించారు. కాగా, ప్రణీత్రావు పిటిషన్పై బుధవారం వాదనలు ముగియగా, తీర్పును నేటికి రిజర్వు చేసిన…
The remarks came with Beijing repeatedly asserting that it “never acknowledges and firmly opposes” the “so-called Arunachal Pradesh illegally established by India”, following Prime Minister Narendra Modi’s recent visit to the state. Published Date – 21 March 2024, 10:23 AM Washington: Recognising Arunachal Pradesh as Indian territory, the US has said that it “strongly opposes” any unilateral attempts to advance territorial claims across the Line of Actual Control (LAC). The remarks came with Beijing repeatedly asserting that it “never acknowledges and firmly opposes” the “so-called Arunachal Pradesh illegally established by India”, following Prime Minister Narendra Modi’s…
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. ఇప్పుడా ఘటన కలకలం రేపుతోంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన కొందరు ఈ విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసిచెప్పారు. తమకు అమెరికా డాలర్ల రూపంలో డబ్బు పంపిస్తే వదిలేస్తామని లేకపోతే కిడ్నీలు అమ్మేస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. మార్చి 8వ తేదీ నుంచి తమ కుమారుడు ఫోన్లో అందుబాటులో లేడని హైదరాబాద్ లోని అబ్దుల్ బంధువులు తెలిపారు. తమ కుమారుడిని రక్షించాలని కోరుతూ అబ్దుల్ పేరెంట్స్ కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. కాగా విద్యార్థి అబ్దుల్ బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం..హైదరాబాద్ నాచారంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ 2023లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూ ఫోన్లో మాట్లాడే అబ్దుల్ చివరిసారిగా…
వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మారుతుంది. March 21, 2024 / 10:18 AM IST న్యూయార్క్: వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మారుతుంది. అయితే భూమి, సూర్యునికి మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవిస్తుంది. దీనికారణంగా సూర్యుని కిరణాలు భూమిని చేరుకోలేవు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంధకారం ఏర్పడుంది. ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం వల్ల అమెరికాలోని చాలా ప్రాంతాల్లో చీకటి…
The doctor (name withheld on request) is a Padma Shri awardee. Published Date – 21 March 2024, 09:12 AM Lucknow: An eminent doctor of the state capital has filed a complaint with the cyber cell after fraudsters duped him of over Rs 2 crore. The doctor said in his complaint, “I became a member after watching advertisements of a wealth management firm. They asked me to deposit money and later showed profits on their website time and again. As the account was showing profit, they asked me to deposit more but when this amount reached Rs…