మహారాష్ట్రలోని హింగోలిలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని హింగోలిలో రెండు సార్లు భూకంపాలు సంభవించడంతో భయాందోళనలు వ్యాపించాయి. మొదటి భూకంపం ఉదయం 6.08 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.5గా నమోదు అయ్యింది. రెండవ ప్రకంపనలు 6.19 నిమిషాలకు సంభవించాయి. దీని తీవ్రత 3.6గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వెంటవెంటనే రెండు సార్లు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అటు మొన్న పాకిస్థాన్లో భూమి కంపించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భూకంపం సంభవించింది. రాజధాని క్వెట్టా, నోష్కీ, చాగి, చమన్, ఖిలా అబ్దుల్లా, దల్బాదిన్, పిషిన్, ప్రావిన్స్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదు. క్వెట్టాకు వాయువ్యంగా 150 కిలోమీటర్ల…
Author: Telanganapress
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. March 21, 2024 / 09:16 AM IST వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాల్ను దక్షిణ టిబెట్గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తున్న చైనా.. తన వక్రబుద్ధిని బయటపెట్టింది.…
There are many poultry farms at Medchal, ECIL, Cherlapalli, Keesara, Yadadri Bhuvangiri Road, Ibrahimpatnam, Vikarabad, Shadnagar, Chevella, and Sangareddy. Published Date – 20 March 2024, 10:25 PM Hyderabad: With the police taking up surprise checks to control the flow of illegal cash given the forthcoming Lok Sabha elections, businessmen owning small, medium, and large business operations are facing problems due to cash seizures by the Static Surveillance Team and the Flying Squads in and around the city. Businessmen are complaining that the police are seizing cash despite their being able to come up with proper explanations…
ఐపీఎల్ 2024 సిరీస్ రేపు (మార్చి 22) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. చెన్నైలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పండుగను జరుపుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.కాగా, ఐపీఎల్ 2024 సిరీస్లో బీసీసీఐ కొత్త మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం, ఐపిఎల్ వంటి టి20 క్రికెట్ సిరీస్లు ఎక్కువగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుత ఐపీఎల్ సిరీస్లో ఒకే ఓవర్లో ఇద్దరు బౌన్సర్లు బౌలింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది. దీంతో చివరి ఓవర్లు వేయడానికి వచ్చే బౌలర్లకు మేలు జరుగుతుందని మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. అదేవిధంగా, థర్డ్ అంపైర్ బ్యాట్స్మెన్ స్టంప్ అయ్యాడా లేదా అని నిర్ణయించినప్పుడు, అతను క్యాచ్ అయ్యాడా లేదా అనే దానిపై మొదట తనిఖీ చేస్తామని బీసీసీఐ తెలిపింది.గత ఏడాది మాదిరిగానే వైడ్, నో బాల్ మొదలైనవాటిని జట్లు సమీక్షించవచ్చని, ఒక…
ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసింది. March 21, 2024 / 08:14 AM IST RBI | ముంబై, మార్చి 20: ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసింది. ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 31న అన్ని బ్యాంకుల శాఖలు తెరిచివుంచాలని సూచించింది. Source link
The police seized 11 grams of MDMA drug, seven mobile phones and a Jaguar car from them Published Date – 20 March 2024, 10:30 PM Representational Image Hyderabad: The Gachibowli police along with the Cyberabad SOT (Madhapur) team caught two persons who were allegedly selling drugs and seized 11 grams of MDMA drug, seven mobile phones and a Jaguar car from them. The arrested persons, Syed Abdul Rahman (27) of Musheerabad and Milan Narendra Vanath (34) of a New Delhi. The duo are wanted in six cases registered in Gachibowli, Dabeepura, Jagathgirigutta, Chaderghat and Malakpet police…
భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 – 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికెట్టి, March 21, 2024 / 05:58 AM IST భారత్లో తీవ్రమవుతున్న ఆర్థిక అసమానతలు న్యూఢిల్లీ, మార్చి 20: భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 – 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికెట్టి, లుకాస్ ఛాన్సెల్, నితిన్ కుమార్ భారతి ఒక నివేదిక రూపొందించారు. 2014 – 15 నుంచి…
Researchers of the Tata Institute of Fundamental Research, Hyderabad, have said they have developed a simple, scalable and cost-effective method to assemble a safer and durable Lithium Metal Battery Published Date – 20 March 2024, 10:45 PM Hyderabad: Researchers of the Tata Institute of Fundamental Research (TIFR), Hyderabad, have said they have developed a simple, scalable and cost-effective method to assemble a safer and durable Lithium Metal Battery (LMB), which is identified as one of the potential future storage systems. The LMBs can provide nearly 10 times higher energy density compared to the current Lithium-ion Batteries…
ప్రభుత్వంలోని ఒక అడ్వైజర్ ‘ఆత్మ’గా చెలామని అవుతున్నారా? నాడు కేవీపీ పోషించిన పాత్రను ఇప్పుడు ఈ అడ్వైజర్ పోషిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహారాల్లో సదరు సలహాదారు మంత్రులను మించి హల్చల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఏదైనా పని కావాలంటే.. సలహాదారును కలిశావా? అనే స్థాయికి పరిస్థితి చేరింది. March 21, 2024 / 06:17 AM IST కేవీపీతో పోల్చుతున్న వైనం ఇంటికి క్యూ కడుతున్న బడా నేతలు, దళారులు, ఉన్నతాధికారులు Advisor | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని ఒక అడ్వైజర్ ‘ఆత్మ’గా చెలామని అవుతున్నారా? నాడు కేవీపీ పోషించిన పాత్రను ఇప్పుడు ఈ అడ్వైజర్ పోషిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహారాల్లో సదరు సలహాదారు మంత్రులను మించి హల్చల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఏదైనా పని కావాలంటే.. సలహాదారును కలిశావా? అనే స్థాయికి పరిస్థితి చేరింది.…
The State has already requested the Karnataka government for release of six TMC to meet the drinking water needs Published Date – 20 March 2024, 11:00 PM Hyderabad: Not to speak of irrigation which has already taken a beating in under both the Krishna basin and Godavari basin projects, the State seems certain to face the prospect of a drinking water crisis if the net quantum of water available in the major projects to support the supply system is taken into consideration. Barring the Sripada Yellampalli project, the State has hardly been left with any major…