పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి నిశ్చలుడు. నిర్గుణుడైన పరమాత్మ ప్రకృతి మాధ్యమంగా సగుణుడయ్యాడు. సగుణ రూప పరమాత్మ చలనశీలుడు. పద్నాలుగు భువనభాండాలు ఉన్న విశ్వం నిశ్చలం. నడవలేని బ్రహ్మాండంలో కాలం సైతం నిశ్చలం. పద్నాలుగు భువనాల్లో ఒకటైన భూమిపైన జీవిస్తున్న మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం వల్ల రోజులు ఏర్పడుతున్నాయి. చంద్రకళల వల్ల నెలలు తెలుస్తున్నాయి. నెలలు, రుతువుల వల్ల సంవత్సరాలు అవగతం అవుతున్నాయి. ఖగోళాల మాధ్యమంగా చలనశీల కాలగణనం చేయడమే జ్యోతిశ్శాస్త్రం పని. వేదానికి దృష్టిని ప్రసాదించే కన్నుగా జ్యోతిశ్శాస్ర్తాన్ని అభివర్ణించారు మన రుషులు. అహోరాత్రం అంటే పగలు, రాత్రి కలిసిన దినం. ఇందులో ‘హోరా’ అనే రెండు అక్షరాలను తీసుకొని రుషులు కాల ప్రమాణాన్ని ఏర్పరిచారు. ఒక రోజులో 24 హోరలు.…
Author: Telanganapress
With just seven days left for the 100-day timeframe Revanth Reddy himself set for his government to implement its poll promises, the next one week will be a test of the government’s commitment levels. Updated On – 10 March 2024, 11:19 PM Hyderabad: Chief Minister A Revanth Reddy has repeatedly been assuring the people in almost every meeting that he is a man of his words, and that every promise his party made prior to the Assembly elections would be kept. With just seven days left for the 100-day timeframe Revanth Reddy himself set for his…
రాష్ట్రం లో కాంగ్రెస్ పాలనకు మూడు నెలలు పూర్తయ్యాయని చెప్పారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మార్పు తెస్తామని రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయేన..ప్రజలు మరింత బాగు చేస్తామని కాంగ్రెస్ చెబితే నమ్మారు.మూడు నెలల్లో ప్రజలకు గతంలో దక్కిన మేళ్లు కూడా రావడంలేదు. కాంగ్రెస్ పాలనలో అనేక అవకాశాలను ప్రజలు కోల్పోతున్నారు.సాగు తాగు నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ నేతలకు కర్ణాటక నుంచి నీళ్లు అడిగి తెచ్చేసోయి లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మానవ బాంబులు ,మెడలో పేగులు వేసుకోవడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వ తీరుతో రైతుల పేగులు రేవంత్ మెడకు పడుతున్నాయి. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడుతా అంటారు ఓ మంత్రి. సాగునీటిపై ప్రభుత్వం ఒక్కరోజైనా సమీక్ష చేసిందా అని అడిగారు.…
ఐ-లీగ్ చాంపియన్షిప్ పంజాబ్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ టీమ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం నమ్దారీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 1-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన శ్రీనిధి తరఫున లాల్రోమవియా తొలి అర్ధభాగంలో చేసిన గోల్తో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రియల్ కశ్మీర్తో గత మ్యాచ్ పోలిస్తే..ఢిల్లీతో పోరులో చీఫ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో మూడు మార్పులు చేశాడు. ఈ పోరులో శ్రీనిధి 4-3-3 వ్యూహాన్ని ఎంచుకోవడం కలిసొచ్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొహమ్మదీన్ తర్వాత శ్రీనిధి రెండో స్థానంలో కొనసాగుతున్నది. Source link
The Chief Minister also directed officials to conduct a comprehensive study on the National Education Policy introduced by the Centre and favoured the schools to be run under the aegis of the governing bodies constituted on the lines of ISB. Plans for implementing attendance system through facial recognition (FRS) right from the Secretariat to the lower level was also discussed in the meeting. Updated On – 10 March 2024, 11:24 PM Photo: Screen-grabbed from X. Hyderabad: Chief Minister A Revanth Reddy on Sunday wanted a total revamp of government schools by providing them with necessary infrastructure…
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల గడువును కేంద్రం పొడిగించింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున గడువు పొడిగిస్తున్నట్టు చెప్పింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను NTA మే 5న నిర్వహింస్దుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని NTA సూచించింది. వాస్తవానికి ముందు షెడ్యూల్ లో తెలిపిన ప్రకారం నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువు మార్చి 9వ తేదీతో ముగిసింది. అయితే, దరఖాస్తులు భారీగా వస్తుండటంతో మార్చి 16వ తేదీ రాత్రి 10.50 నిమిషాల వరకు గడువు పొడిగించింది…
ప్రతి తండాకు రోడ్డు.. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దేవరకొండ రూరల్/మాల్, మార్చి10 : పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తండాకు రోడ్డు వేస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దేవరకొండ మండల కేంద్రం డిండి క్రాస్రోడ్డులో మండలంలోని మైనంపల్లి నుంచి డిండి క్రాస్రోడ్డు వరకు రూ.14 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం ఎమ్మెల్యే బాలూనాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి పట్టణంలోని శ్రీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు పనులు మూడేండ్లలో పూర్తి చేస్తానన్నారు. దేవరకొండ నియోజక వర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వేసవిలో…
The drive was conducted between March 1 and 7, in which the Delhi Traffic Police has issued 10,902 challans for violations, the statement said. Published Date – 10 March 2024, 11:30 PM File Photo New Delhi: The Delhi traffic police on Sunday said that it has issued over 10,000 challans in a week of special drive to curb traffic violations in the city, an official statement said. The drive was conducted between March 1 and 7, in which the Delhi Traffic Police has issued 10,902 challans for violations, the statement said. Major violations that were targeted…
ఇండోనేషియాలో ఇవాళ(ఆదివారం) దారుణం జరిగింది. సుమత్రా దీవుల్లో ఎడతెరిపి లేని కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 14 ఇండ్లు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వానలు, ఆకస్మిక వరదల ధాటికి సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయని చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను అక్కడి నుండి సురక్షితంగా తరలించారు. గాయపడినవారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వంసం సృష్టించాయన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. నీలాగా ఆంధ్ర…
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని, March 11, 2024 / 01:01 AM IST ఖైరతాబాద్, మార్చి 10 : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని, కానీ చట్టసభల్లో మాత్రం జనాభా దామాషా ప్రకారం వాటా దక్కడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మాదిగలకు రెండు లోక్సభ, ఒక…