Richa Ghosh hit two monstrous sixes but paid the price for her poor fitness as Delhi Capitals found her short of crease to win a cliffhanger against Royal Challengers by a solitary run in the Women’s Premier League on Sunday. Published Date – 10 March 2024, 11:57 PM Delhi Capitals’ Womens captain Meg Lanning plays a shot during the WPL match. New Delhi: Richa Ghosh hit two monstrous sixes but paid the price for her poor fitness as Delhi Capitals found her short of crease to win a cliffhanger against Royal Challengers by a solitary run…
Author: Telanganapress
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(ఆదివారం) ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం మారేడుపల్లి-ముంజం పల్లి గ్రామాల్లో పర్యటించి ఎండిపోతున్న పంటలను రైతులతో కలసి పరిశీలించారు. అధికారులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే పంటలు ఎండిపోవని అన్నారు. ఎస్సారెస్పీ పంప్ హౌస్ ద్వారా నీళ్లు వస్తాయన్న ఆశతో ముంజంపల్లి, మారేడు పల్లి గ్రామాలకు చెందిన రైతులు 1800 ఎకరాల్లో వరి సాగు చేశారని , ప్రస్తుతం పొట్ట దశలో సాగునీరు అందడం లేదని తెలిపారు. కాలువ ద్వారా నీరు ఇవ్వని పరిస్థితుల్లో మారేడుపల్లి పక్కనే ఉన్న వేంనూర్ పంప్ హౌస్ నుంచి నంది రిజర్వాయర్ కు నీటిని తరలించే పైప్ లైన్ కు ఉన్న వాల్ ను విప్పి ఎస్సారెస్పీ 11 లెప్ట్ కాలువ లోకి వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చిని ఆయన సూచించారు.…
French Open Badminton | ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 చాంపియన్ షిప్ టోర్నీలో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకున్నారు. March 10, 2024 / 11:58 PM IST French Open Badminton | ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 చాంపియన్ షిప్ టోర్నీలో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకున్నారు. వీరి జోడికి ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్ టైటిల్. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో చైనీస్ తైపై లీ జీ-హువై, యాంగ్ పో-హుసన్ జోడీపై భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి విజయం సాధించారు. 21-11, 21-17 పాయింట్ల తేడాతో చైనీస్ తైపై జోడీపై గెలుపొందారు. తొలి గేమ్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సునాయసంగా…
The incident happened when the train was entering route No 2 at the station when the incident occurred, the official added. Updated On – 10 March 2024, 11:04 PM Vizianagaram: The engine of the Visakhapatnam-Bhawanipatna passenger train derailed on Sunday. However, no casualties were reported. The incident happened when the train was entering route No 2 at the station when the incident occurred, the official added. There were no casualties or injuries reported from the incident, officials said. Only the locomotive got derailed. Other services are normal, officials added. “The loco of the No. 08504 Visakhapatnam-Bhawanipatna…
ఆశావహ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి మధ్య ప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ కు తీసుకువచ్చిన ఐదు ఏండ్ల చీటా గామిని ఐదు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇవాళ(ఆదివారం) కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. దీంతో భారత్లో జన్మించిన చీటా పిల్లల సంఖ్య13కు పెరిగింది. కునో పార్కులో పిల్లలతో సహా చీటాల సంఖ్య 26కు చేరుకున్నది. ‘హై ఫైవ్ కునో ! దక్షిణాఫ్రికాలోని స్వాలు కలహరి రిజర్వ్ నుంచి తీసుకువచ్చిన దాదాపు 5 ఏళ్ల ఆడ చీటా గామిని ఆదివారం ఐదు పిల్లలకు జన్మ ఇచ్చింది. వాటితో దేశంలో పుట్టిన పిల్లల సంఖ్య 13కు చేరుకుంది. భారత భూభాగంపై ఇది నాలుగవ చీటా సంతానం. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీటాల్లో ఇది తొలి సంతానం’ అని మంత్రి యాదవ్ ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. నీలాగా ఆంధ్ర నాయకుల బూట్లు నాకి…
Ramadan 2024 | సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో సోమవారం నుంచి సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) March 10, 2024 / 10:24 PM IST Ramadan 2024 | సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో సోమవారం నుంచి సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే), అమెరికా తదితర పశ్చిమ దేశాల్లోని ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే ఉపవాస దీక్ష ప్రారంభిస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. Source link
The former New Zealand batter accepted that England will have to get better in some areas after being exposed in the Test series against India. Updated On – 10 March 2024, 10:01 PM Dharamshala: After the end of the fifth and final Test match against India in Dharamshala, England head coach Brendon McCullum said that the visitors were more “timid” as the series went on. While speaking to the media, McCullum said that they lacked confidence at the end of the series as Rohit Sharma’s India put a lot of pressure on the visitors. “If anything,…
అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్లో ఏర్పడిన రెండు ఖాళీలను భర్తీ చేయడానికి ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఈ నెల 15లోగా నియమించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు ఇవాళ(ఆదివారం) తెలిపాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అరుణ్ గోయల్ నిన్న(శనివారం) ఎన్నికల కమిషన్ పదవికి రాజీనామా చేయడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించడం జరిగింది. అంతకు ముందు మరో కమిషనర్ అరుణ్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేశారు. దీంతో ముగ్గురు సభ్యులుండే ఎన్నికల కమిషన్లో ఇప్పుడు సిఇసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. కాగా ఈ ఖాళీలను ఖర్తీ చేయడానికి ముందుగా న్యాయశాఖ మంత్రి, హోం కార్యదర్శి, సిబ్బంది ,శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో కూడిన సెర్చ్ కమిటీ ఒక్కో పోస్టుకు అయిదుగురు పేర్లతో రెండు…
Wresting Selection Trails | 2021లో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన బజరంగ్ పునియా, రవి దహియా.. ఈ ఏడాది జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. సొన్పట్ (హర్యానా)లోని శాయ్ అకాడమీలో జరుగుతున్న రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ఈ ఇద్దరూ వారి ప్రత్యర్థుల చేతిలో చిత్తయ్యారు. March 10, 2024 / 09:46 PM IST Wresting Selection Trails | భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, రవి దహియాలకు భారీ షాక్. 2021లో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన ఈ ఇద్దరు రెజ్లర్లూ.. ఈ ఏడాది జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. సొన్పట్ (హర్యానా)లోని శాయ్ అకాడమీలో జరుగుతున్న రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ఈ ఇద్దరూ వారి ప్రత్యర్థుల చేతిలో చిత్తయ్యారు. ఈ ట్రయల్స్లో గెలిచినవారు ఆసియన్ ఛాంపియన్షిప్స్తో పాటు ఏప్రిల్ 19 నుంచి…
Lalromawia’s first half goal gave the Deccan Warriors all three points and kept them in second place in the I-League standings, five behind leaders Mohammedan SC. Published Date – 10 March 2024, 08:58 PM Hyderabad: Sreenidi Deccan Football Club battled to a narrow 1-0 victory over Delhi Football Club in matchweek 18 I-League clash at Namdhari stadium, Sri Bhaini Sahib, Punjab on Sunday. Lalromawia’s first half goal gave the Deccan Warriors all three points and kept them in second place in the I-League standings, five behind leaders Mohammedan SC. Head Coach Carlos Vaz Pinto made three…