Author: Telanganapress

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఇవాళ( ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. మొదట ఆ స్థానం నుంచి తనకే అవకాశం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించే వేళ తనను పట్టించుకోవడం లేదని అన్నారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకున్నారు. భట్టి విక్రమార్క ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు తానే కారణమని తెలిపారు. తాను స్థానికుడు కాదని చెబుతున్న…

Read More

Three Friends Drown In Saryu River | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందులో మునిగి మరణించారు. March 10, 2024 / 08:50 PM IST అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందులో మునిగి మరణించారు. (Three Friends Drown In Saryu River) ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 20 ఏళ్ల రవి మిశ్రా, 18 ఏళ్ల హర్షిత్ అవస్థి, 16 ఏళ్ల ప్రియాంషు సింగ్, రామ మందిరం సందర్శన కోసం ఆదివారం అయోధ్య చేరుకున్నారు. రాముడ్ని దర్శించే ముందు పవిత్ర స్నానం ఆచరించేందుకు అక్కడి సరయూ…

Read More

Published in the Spring 2024 issue of the ‘Stanford Social Innovation Revie’ (SSIR), the study highlights the management skills demonstrated by HMR Managing Director NVS Reddy and his team. Published Date – 10 March 2024, 07:50 PM Hyderabad: The success of the Hyderabad Metro Rail (HMR) project has garnered significant recognition, as Stanford University has chosen it as a case study for management practitioners and students. Published in the Spring 2024 issue of the ‘Stanford Social Innovation Revie’ (SSIR), the study highlights the management skills demonstrated by HMR Managing Director NVS Reddy and his team. According…

Read More

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలకు  దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్‌ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్‌ 9 నుంచి 18 వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పోస్టుల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. ఏజ్ లిమిట్ జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్‌ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు…

Read More

Kidnap | తిరుమలలో తెలంగాణకు చెందిన బాలుడి అపహరణ(Kidnap)  కలకలం సృష్టిస్తుంది. March 10, 2024 / 07:44 PM IST తిరుమల : తిరుమలలో తెలంగాణకు చెందిన బాలుడి అపహరణ(Kidnap)  కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ(Telangana) లోని గద్వాల్‌కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అభినయ్‌ను యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద గుర్తుతెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. తమ కుమారుడు కనిపించడం లేదంటు బాలుడి తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని మహిళ బాలుడిని తీసుకెళ్లడాన్ని సీసీ పుటేజీలో గుర్తించి బాలుడి ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే బాలుడు అభినయ్ ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. Source link

Read More

Krishna and Pandu were shifted to Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)-Adilabad. Their medical condition is learnt to be stable. Updated On – 10 March 2024, 06:57 PM Adilabad: Thirteen persons sustained injuries when a tractor in which they were travelling overturned at Pataguda village in Indervelli mandal on Sunday. Indervelli police said that Athram Krishna and Thodasam Pandu from Khandala village in Adilabad rural mandal received critical injuries, while others had minor injuries when the trolley of a tractor turned turtle at a curve near Pataguda. They were returning from a temple to celebrate…

Read More

రాష్ట్రంలో గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, భారత జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఇవాళ(ఆదివారం) ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ కమిటీలను ఎందుకు రద్దు చేస్తున్నారన్నది ఆ ప్రకటనలో తెలియజేయలేదు. ఇది కూడా చదవండి:అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత Source link

Read More

Volvo XC40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటార్ వేరియంట్‌ను విడుదల చేసింది March 10, 2024 / 06:51 PM IST Volvo XC40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా (Volvo Cars India) భారత్ మార్కెట్లోకి వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు (Volvo XC40 Recharge) సింగిల్ మోటార్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.54.95 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. ట్విన్ మోటార్ వేరియంట్ వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ (Volvo XC40 Recharge) రూ.57.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. దీంతో వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు (Volvo XC40 Recharge) మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ సింగిల్ మోటార్, వోల్వో…

Read More

The legislator opined that people living in Rangapet would be easily able to reach the town in monsoon with the advent of a bridge to be constructed across Rallavagu stream spending Rs 13.5 crore. Updated On – 10 March 2024, 05:44 PM Mancherial: MLA K Premsagar Rao laid foundation stone for various developmental projects worth Rs 67.67 crore here on Sunday. The projects included a drinking water scheme, a high-level bridge and CC roads and side drainage system to be taken up in different parts of the town. Speaking on the occasion, Rao said that the…

Read More

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఇవాళ( ఆదివారం) సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి  బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే,ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ హై కమాండ్ అనుమతించిందని తెలిపారు.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు. బీఎస్పీ,బీఆర్ఎస్ కూటమి కలిసి పోటీ చేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో…

Read More