LokSabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో తమ భాగస్వామ్య పార్టీలు వీసీకే, ఎండీఎంకేతో సీట్ల సర్దుబాటును డీఎంకే ఖరారు చేసింది. March 8, 2024 / 04:59 PM IST LokSabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో తమ భాగస్వామ్య పార్టీలు వీసీకే, ఎండీఎంకేతో సీట్ల సర్దుబాటును డీఎంకే ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేస్తుందని వీసీకే ఎంపీ తిరుమలవలవన్ వెల్లడించారు. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే ఒక స్ధానంలో బరిలో నిలుస్తుందని తెలిపారు. ఈ ఒప్పందంపై అన్ని పార్టీలు అంగీకారానికి వచ్చాయని స్పష్టం చేశారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే రెండు స్ధానాలు పొందగా, ఎండీఎంకేకు ఒక స్ధానం దక్కిందని గుర్తుచేశారు. తమ పార్టీ కర్నాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోని 15 స్ధానాల్లో పోటీ చేస్తున్నందున తమకు జనరల్ సింబల్ కేటాయించాలని…
Author: Telanganapress
Social inclusion and the empowerment of women stand at the forefront of ICRISAT’s mission in the dryland regions of Asia and Africa. Updated On – 8 March 2024, 04:01 PM Women employees of ICRISAT are celebrating International Womens Day at ICRISAT Campus, at Patancheru in Sangareddy district on Friday. Hyderabad: The International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) organised a programme to commemorate the International Women’s Day on Friday under the theme “Invest in Women: Accelerate Progress.” Social inclusion and the empowerment of women stand at the forefront of ICRISAT’s mission in the dryland…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వంటగ్యాస్ ధరను వంద రూపాయలు తగ్గించినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించడంపై ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే తీవ్రంగా విమర్శించారు. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోడీ ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోంది అని ఆమె ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) సూలే మీడియాతో మాట్లాడుతూ.. ‘వంట గ్యాస్ ధర తగ్గించడం పట్ల నాకేమీ ఆశ్చర్యం లేదు. ఎన్నికల టైమ్ని బట్టే మోడీ గవర్నమెంట్ గ్యాస్ ధర తగ్గించింది. గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మరి ఇంతకుముందు గ్యాస్ ధర తగ్గింపుపై ఎందుకు ఆలోచించలేదు. లోక్సభ ఎన్నికలపై వచ్చే ఐదారు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ధర తగ్గించింది. ఇదంతా రాజకీయం. ఎన్నికల ఎత్తుగడల్లో భాగమే.’ అని ఆమె అన్నారు. అంతకుముందు గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్…
AAP Campaign | ‘ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. March 8, 2024 / 04:05 PM IST AAP Campaign: ‘ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ, అందరం ప్రజాసేవకు అంకింతమై పని చేస్తున్నామని…
On X, the creators of ‘Dragon Ball Z’ confirmed the news on their official handle. Published Date – 8 March 2024, 03:07 PM Washington DC: Akira Toriyama, the creator of the popular Japanese animated series ‘Dragon Ball Z’ passed away at the age of 68. Toriyama died on March 1 due to acute subdural hematoma. Taking to X, the Makers of ‘Dragon Ball Z’ confirmed the news on their official handle. Information ; Dear Friends and Partnershttps://t.co/85dXseckzJ pic.twitter.com/aHlx8CGA2M — DRAGON BALL OFFICIAL (@DB_official_en) March 8, 2024 They shared a post, that reads, “We are deeply saddened…
ప్రముఖ టెలివిజన్ నటి డాలీ సోహి ఇవాళ(శుక్రవారం) చనిపోయారు. తన సోదరి అమన్ దీప్ సోహీ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే డాలీ కూడా చనిపోవడం సినీ పరిశ్రమంలో విషాదకరం నెలకొంది. అక్కచెల్లెళ్లు ఇద్దరూ నటులే. అమన్ దీప్ కొంతకాలంగా కామెర్లతో అవస్థపడుతోంది. కాగా గతేడాది నుంచి డాలీ గర్భాశయ కాన్సర్ తో బాధపడుతోంది. వీరిద్దరూ న్యూ ముంబైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమన్ దీప్ నిన్న(గురువారం) సాయంత్రం మరణించగా.. డాలీ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మృతి చెందినట్లు వారి సోదరుడు మన్ను సోహి తెలిపారు. డాలీ గతేడాది తాను కీమోథెరపీ చేయించుకుంటున్న సమయంలో ఒక ఫొటోను షేర్ చేశారు. ‘మీలో పోరాటపటిమ ఉంటే జీవనప్రయాణం సాఫీగానే ఉంటుంది. పోరాడి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలో లేక కుంగిపోయి, వ్యాధికి లొంగిపోవాలో మీరే నిర్ణయించుకోవాలి’ అంటూ ఆమె అప్పట్లో పోస్ట్ చేశారు. మేరీ ఆషికీ తుమ్సే హి, ఝనక్,…
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) టోర్నీ మొత్తానికి దూరమైంది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన… March 8, 2024 / 02:55 PM IST WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) టోర్నీ మొత్తానికి దూరమైంది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన డియోల్ విశ్రాంతి తీసుకోనుంది. దాంతో, ఆమె స్థానంలో భారతీ ఫుల్మలీ(Bharti Fulmali) జట్టుతో కలువనుంది. ఈ విషయాన్ని శుక్రవారం గుజరాత్ యాజమాన్యం వెల్లడించింది. Our hearts go out to Harleen Deol, whose unfortunate injury has ruled her out of the rest of the #TATAWPL…
Later that year, the senior women’s team clinched a historic gold medal in their T20 debut at the Asian Games in Hangzhou, China. Following an 11-year hiatus, they also triumphed in consecutive Tests at home against England and Australia. Published Date – 8 March 2024, 02:09 PM New Delhi: For a multitude of reasons, 2023 can be considered a pivotal year for women’s cricket in India. Under the captaincy of Shafali Verma, India secured a remarkable achievement by winning the inaugural Women’s U19 World Cup in South Africa. Later in the year, the senior women’s team…
హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకినట్లుగా చెబుతున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. గురువారం రాత్రి ఘటన జరిగినా..ఇవాళ(శుక్రవారం) ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్ మార్టం తరలించాక ఫోన్లో తెలిపారని అన్నారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం రహస్యంగా ఉంచడంపై అనుమానాలున్నాయని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఎన్నికల్లో ఇవ్వని హామీను కూడా మేము అమలు చేశాం Source link
Sudha Murty | ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్ అయ్యారు. March 8, 2024 / 01:47 PM IST Sudha Murty | ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu).. సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి…