In the final, Tarun cruised past Pratyush Mohanty of Odisha 6-1, 6-2 to win the title Published Date – 8 March 2024, 11:15 PM All medal winners of the tennis championship on Friday.. Hyderabad: Telangana tennis player Karra Tarun clinched the men’s singles title in the AITA Men’s Rs 1 lakh prize Money Tennis Tournament held at Warangal Club, Hanamkonda on Friday. In the final, Tarun cruised past Pratyush Mohanty of Odisha 6-1, 6-2 to win the title. In the men’s doubles event, another State player Vineeth Mutyala and his partner Murali Satwik Kollepalli of Andhra…
Author: Telanganapress
అంతర్జాతీయ మీడియా ప్రపంచం రారాజు రూపర్ట్ మర్డోక్. ఆస్ట్రేలియా జాతీయుడు అయినప్పటికీ, అమెరికాలో స్థిరపడి మీడియా రంగంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వందలాది మీడియా సంస్థలను నడిపించిన వ్యక్తి. ది సన్, ది టైమ్స్, ది డైలీ టెలిగ్రాఫ్, హెరాల్డ్ సన్, ది ఆస్ట్రేలియన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వంటి ప్రముఖ దినపత్రికలతో పాటు, హార్పర్ కాలిన్స్ వంటి పుస్తక ప్రచురణ సంస్థ, స్కై న్యూస్ వంటి టీవీ చానళ్లకు ఆయన గతంలో అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ప్రచారం అవుతోందంటే ఓ ప్రత్యేకత ఉంది. రూపర్ట్ మర్డోక్ ఈ వయసులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇదేం రూపర్ట్ కు ఫస్ట్ మ్యారేజ్ కాదు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన…ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.తన ప్రేయసి ఎలెనా జుకోవాతో ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు.…
WPL 2024 | యూపీ వారియర్స్ విధించిన 139 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో గెలుపొందింది. March 8, 2024 / 11:10 PM IST WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024)లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.5 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌట్ అయింది. మెగ్ లానింగ్ 60, జెమినాహ్ రోడ్రిగ్స్ 17, షఫాలీ వర్మ 15, అలిసే క్యాప్సే 15 పరుగులు మినహా మిగతా వారెవ్వరూ క్రీజులో నిలవలేక పోయారు. యూపీ వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు, గ్రేస్ హరిస్ రెండు, సైమా ఠాకూర్ రెండు, సోఫీ ఎకెల్ స్టోన్ ఒక వికెట్ తీశారు. తొలుత…
In the first incident, a 27-year-old resident doctor of a hospital in Parel lost Rs 7.33 lakh between February 29 and March 1, the official said. Published Date – 8 March 2024, 10:15 PM Representational Image Mumbai: Four persons, including a doctor at a civic run hospital, were duped to the tune of Rs 15.97 lakh in four separate incidents by cyber fraudsters, a Mumbai police official said on Friday. The incidents took place in Bhoiwada, Shivaji Park and Dadar areas in central Mumbai between February 29 and March 6, the official added. In the first incident,…
రాజస్థాన్లోని కోటాలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఇవాళ( శుక్రవారం) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్లోని భాగల్పూర్కు చెందిన అభిషేక్ కుమార్ కోటాలోని విజ్ఞాన్ నగర్లో తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అభిషేక్ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘సారీ నాన్నా… నేను జేఈఈ చేయలేను’’ అని తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ గదిలో లభ్యమైంది. కోచింగ్ సెంటర్లో జనవరి 29, ఫిబ్రవరి 19న జరిగిన రెండు పరీక్షలకు అభిషేక్ హాజరుకాలేదని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో జిల్లా యంత్రాంగం కౌన్సెలింగ్ సౌకర్యాలను అందించడానికి, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఆత్మహత్యలు ఆగట్లేదు. గత ఏడాది 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోడా.. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే అరడజను కేసులు నమోదవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం…
Muslim candidate | వచ్చే లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇటీవల 195 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఒక పేరు ప్రత్యేకతను సంతరిచుకుంది. ఎందుకంటే మొత్తం 195 మందిలో అతనొక్కడే ముస్లిం క్యాండిడేట్. అతనే కేరళలోని మలప్పురం నియోజకవర్గ అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. March 8, 2024 / 09:53 PM IST Muslim candidate: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇటీవల 195 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఒక పేరు ప్రత్యేకతను సంతరిచుకుంది. ఎందుకంటే మొత్తం 195 మందిలో అతనొక్కడే ముస్లిం క్యాండిడేట్. అతనే కేరళలోని మలప్పురం నియోజకవర్గ అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు. రాజకీయాలపై ఆసక్తి లేనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రభావితుడై రాజకీయాల్లోకి…
The property show serves as a comprehensive platform for stakeholders across the construction industry, including developers, material vendors, experts, and financial institutions Published Date – 8 March 2024, 09:15 PM Hyderabad: Aiming to provide homebuyers with a comprehensive platform to explore the finest residential and commercial properties in Hyderabad, the three-day CREDAI Hyderabad Property Show commenced at HITEX Exhibition Centre, here on Friday. The property show was inaugurated by P. Srinivas Reddy, Minister for Revenue and Housing, and the CREDAI senior leadership team, including V.Rajashekar Reddy – President, N. Jaideep Reddy – President-Elect, B. Jagannath Rao…
మణిపూర్లో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆయన స్వగృహం నుంచే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గతేడాది మేలో సరిహద్దు రాష్ట్రంలో జాతిహింస ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు కిడ్నాప్కి గురవుతున్నారు. కిడ్నాప్కి గురైన ఆర్మీ ఆఫీసర్ పేరు కొన్సామ్ ఖేదా సింగ్. ఇతను తౌబల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ). ఖేదా సింగ్ తన ఇంట్లోనే ఉన్నప్పుడు ఇవాళ(శుక్రవారం) ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. అతన్ని వాహనంలో తీసుకెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమకు సమాచారం అందిన వెంటనే సెక్యూరిటీ ఏజెన్సీల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేశామన్నారు. 102 నేషనల్ హైవేపై ఉన్న అన్ని వాహనాల్ని తనిఖీ చేస్తున్నాము. అయినప్పటికీ ఖేదాసింగ్ కనిపించలేదు. అసలు అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలియదు. దానిపై పరిశీలిస్తున్నాము అని భద్రతా వర్గాలు చెప్పాయి. గతేడాది మే 2023 నుండి ఇది నాల్గో సంఘటన. సెలవుల్లో ఉన్న…
WPL 2024, DC vs UP | ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. March 8, 2024 / 09:04 PM IST WPL 2024, DC vs UP | మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడుతున్న యూపీ వారియర్స్ బ్యాటింగ్లో తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. యూపీ జట్టులో దీప్తి శర్మ (48 బంతుల్లో 59, 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో యూపీని ఆదుకుంది. ఢిల్లీ బౌలర్లలో రాధా…
An Intermediate first year student of a Hanamkonda-based private junior college allegedly ended her life by jumping from the college building in Bheemaram area Published Date – 8 March 2024, 08:15 PM Representational Image Hanamkonda: An Intermediate first year student of a Hanamkonda-based private junior college allegedly ended her life by jumping from the college building in Bheemaram area of the district on Thursday late night. She has been identified as Polugula Sahithi of Gatlakaniparthi village in Shayampet Mandal of the district. According to police, Sahithi climbed the college building on Thursday late night and jumped…