Author: Telanganapress

హిమాలయాలలో కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ(శుక్రవారం) బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బికెటిసి) ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయ దగ్గర బికెటిసి చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయం తెలిపారు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ శీతాకాలం మూతపడతాయి. గతేడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనున్నదని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. త్వరలోనే ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తుందని చైర్మన్ అజేంద్ర అజయ్ చెప్పారు. ఓంకారేశ్వర్ ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో ఫ్రాంటియర్ డెవలప్‌మెంట్ కమిటీ…

Read More

Congress Party | లోక్‌స‌భ అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 39 మందితో కూడిన జాబితా విడుద‌లైంది. March 8, 2024 / 08:08 PM IST Congress Party | న్యూఢిల్లీ : లోక్‌స‌భ అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 39 మందితో కూడిన జాబితా విడుద‌లైంది. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల‌కు గానూ తొలి జాబితాలో కేవ‌లం నాలుగు స్థానాల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది కాంగ్రెస్ అధిష్ఠానం. జ‌హీరాబాద్ – సురేష్ షెట్కార్న‌ల్ల‌గొండ – కుందూరు ర‌ఘువీర్మ‌హ‌బూబాబాద్ – బ‌ల‌రాం నాయ‌క్మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – వంశీచంద్ రెడ్డి कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित ‘केंद्रीय चुनाव समिति’ की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 39 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों के नाम घोषित…

Read More

At least five articles of the Constitution along with provisions of the Representation of the People Act would need to be amended to hold synchronised elections. Published Date – 8 March 2024, 06:49 PM New Delhi:  The high-level committee led by former president Ram Nath Kovind is in the process of submitting its report to the government on ‘one nation, one election’, sources said on Friday. Besides suggesting a procedure to synchronise the terms of state assemblies to ensure that all polls are held together from 2029 onwards, the committee is also likely to push for…

Read More

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రముఖ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ కేటీఆర్ ను తమ విద్య సంస్థలో జరిగే  అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎంట్రపెన్యురల్ ఫెస్టివల్  ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటీ మద్రాస్ లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్  కు దేశ విదేశాల నుంచి ఎంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కేటీఆర్కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు ఎంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ కోరింది. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంలో…

Read More

WPL 2024, DC vs UP | ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నట్టే..! March 8, 2024 / 07:02 PM IST WPL 2024, DC vs UP | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌లో గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగింపునకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 14 మ్యాచ్‌లు ముగిసిన లీగ్‌ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్‌…

Read More

Shoaib Bashir came to break the deadly-looking partnership, giving some reprise to the England camp by dismissing Sarfaraz for 56. Published Date – 8 March 2024, 06:12 PM Dharamshala: Jasprit Bumrah and Kuldeep Yadav put up an unbeaten 45-run stand after England fought back in the last session to extend India’s lead to 255 runs as the hosts reached 473/8 at stumps on Day 2 of the fifth and final Test at the HPCA Stadium here on Friday. After debutant Devdutt Padikkal (65) and Sarfaraz Khan (56) steered India to a dominating position at the stroke of…

Read More

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన ఆ మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగింది. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని (ఎక్స్) ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తాను. ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం అండగా నిలిచే నా పై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.…

Read More

Viral Video  : ఇంట‌ర్‌నెట్‌లో చిత్ర‌విచిత్ర ఫుడ్ కాంబినేష‌న్స్ నెటిజ‌న్ల‌కు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని ఫుడ్ కాంబోల‌పై యూజ‌ర్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. March 8, 2024 / 06:01 PM IST Viral Video  : ఇంట‌ర్‌నెట్‌లో చిత్ర‌విచిత్ర ఫుడ్ కాంబినేష‌న్స్ నెటిజ‌న్ల‌కు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని ఫుడ్ కాంబోల‌పై యూజ‌ర్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. మ‌నం ఊహించ‌ని స్నాక్స్‌, వెరైటీ ఫుడ్ కాంబోల‌తో కూడిన వీడియోలు నెట్టింట వైర‌ల‌వుతుంటాయి. ఇక కాజు కట్లీ బ‌జ్జీలంటూ మ‌రో వైర‌ల్ వీడియో ఇంట‌ర్‌నెట్‌లో సంద‌డి చేస్తోంది. ఈ వీడియోలో ఓ మ‌హిళ కాజు క‌ట్లీ బ‌జ్జీల‌ను త‌యారుచేయ‌డం క‌నిపిస్ఉతంది. ఎంఫ్యూచ‌ర్‌వాలా అనే యూజ‌ర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో మ‌హిళ శ‌న‌గ‌పిండితో చేసిన పేస్ట్‌తో నిల్చుని ఉండ‌టం చూడొచ్చు. ఆపై ఓ బాక్స్‌లో ఉన్న కాజు క‌ట్లీల‌ను తీసుకుని సిద్ధం చేసిన పిండిలో ముంచి నూనెలో వేయించ‌డం…

Read More

Assuring to resolve all the pending issues of RTC employees, Prabhakar has said that the government would release the bond payments to employees before the Lok Sabha election code came into force. Updated On – 8 March 2024, 05:00 PM Siddipet: BC Welfare and Transport Minister Ponnam Prabhakar has said the state government is paying Rs 350 crore per month to TSRTC towards women’s free travel expenses. He told reporters after laying a foundation for a new RTC bus station in Husnabad town with an outlay of Rs 350 crore on Friday, that the occupancy in…

Read More

హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత.. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వలన మహిళలకు అనేక హక్కులు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేషన్ ను పెంచుకున్నాం. ఆడపిల్లలకు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష పైగా ఉద్యోగాలు కల్పించుకున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించుకున్నామని తెలిపారు. మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వ్యక్తి గతంగా చనిపోయిన అడబిడ్డలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయంలో ఉద్యోగాల విషయంలో జీఓ తీసుకొచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు మేమే ఇచ్చినం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత…

Read More