మ్యారేజ్ తర్వాత పిల్లలకు జన్మనివ్వడం సాధారంగా జరిగేదే. కాని బిడ్డకు జన్మనివ్వాలంటే ఓ వింత షరతు పెట్టింది ఓ భార్య. ఆ షరతు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయిలో ఉండే ఓ మిలియనీర్ భార్య సౌదీ బిడ్డను కనేందుకు వింత షరతు పెట్టింది. తనకు నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే తన భర్తతో బిడ్డను కంటానని ఆమె ప్రకటించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భరించాలని అనుకోవట్లేదని నిర్మొహమాటంగా చెప్పిందట. తాను గర్భం దాల్చకముందే తనకు, తన భర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని ఆమె చెప్పింది. అంతేకాదు..డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డను చూసేందుకు కనీసం 1000 నుంచి 2000 మంది చూసేందుకు వచ్చే అవకాశం ఉన్నందున తనకు ప్రత్యేక వీఐపీ గదిని కూడా ఏర్పాటు చేయాలని సౌదీ తన భర్తను కోరారు. అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రూ.2.50 కోట్లు…
Author: Telanganapress
WPL 2024, UP vs MI | డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో గురువారం ముగిసిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై.. 42 పరుగుల తేడాతో గెలిచింది. March 7, 2024 / 10:47 PM IST WPL 2024, UP vs MI | గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో గురువారం ముగిసిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై.. 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి ముంబై నిర్దేశించిన 161 పరుగుల ఛేదనలో యూపీ.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. ముంబై ఏకంగా 8 మంది…
During the course of the investigation, it came to light that ‘Full Fledged Money Changer Companies’ (FFMCs) were used for parking/routing of funds generated through fraudulently passed on ITC, it said. Published Date – 7 March 2024, 09:52 PM New Delhi: Meerut CGST Commissionerate on Thursday busted a syndicate that fraudulently claimed Input Tax Credit of over Rs 1,000 crore through a network of 232 fake firms and arrested three persons. The Anti-Evasion branch of Central Goods and Services Tax (CGST) of Meerut Commissionerate started an investigation in October 2023 into a large syndicate that fraudulently claimed…
మాపై కోపంతో అన్నదాతల నోట్లో మట్టికొట్టొద్దన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచినా పట్టించుకోక పోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు గంగుల. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆనాడు 10 ఏండ్లలో నీటిని ఇచ్చి పంటలను కాపాడారు కేసీఆర్. గ్రామాల్లో నెర్రలు బారిన నేలలు కనబడుతున్నాయి…పంటలు ఎండిపోతున్నాయి..రైతన్నలకు మేము అండగా ఉంటామన్నారు. అధికారులు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బావులు, మోటార్ల కింద వేసుకున్న పంటలు పండగా పండిన పంట కొంటారా కొనారా.. గిట్టుబాటు ధర ఇస్తారా లేదా అనే ఆందోళన రైతుల్లో ఉందన్నారు. ఇప్పటికీ మిడ్ మానేర్ నింపి సాగుకు నీళ్ళు ఇవ్వాలి..మానేర్ డ్యాం డెడ్ స్టోరేజికి వచ్చింది..తాగునీటికి మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు గంగుల. 10 ఏండ్లలో ఏనాడు తాగు,సాగు నీటికి ఇబ్బందులు…
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజుకు గురువారం అందించారు. March 7, 2024 / 09:44 PM IST Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షన్కు చెందిన కాటూరి రాము 2,040 కేజీల పచ్చళ్లను శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజుకు గురువారం అందించారు. వీటి విలువ సుమారు 6,32,400 రూపాయలు ఉంటుందని దాతలు తెలిపారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. Srisailam9 Source link
Police have burnt 11,545 kg (11.5 tonne) of ganja seized from the accused in 33 cases registered in six police stations in the district under the supervision of the District Drug Disposal Committee here on Thursday. Published Date – 7 March 2024, 08:48 PM Kothagudem: Police have burnt 11,545 kg (11.5 tonne) of ganja seized from the accused in 33 cases registered in six police stations in the district under the supervision of the District Drug Disposal Committee here on Thursday. Cannabis was divided into parts and burnt in stages from morning to evening in a…
పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమొటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పదే పదే పాలమూరు బిడ్డను అని ఐడింటిటీ క్రైసిస్ కోసం రేవంత్ తాపత్రయపడుతున్నాడు. అసలు పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలపై రేవంత్ కు ఉన్న ఆర్తి ఏంటి? ఏంటని ప్రశ్నించారు. పాలమూరు బహిరంగసభలో రేవంత్ వ్యాఖ్యలపై ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు నిరంజన్ రెడ్డి. పాలమూరు మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోడీ సభలో జాతీయహోదా కావాలని ఎందుకు అడగలేదు? రేవంత్ ది ఉన్మాద భాష .. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగబద్ధ ప్రమాణం చేసి నేరపూరిత భాష మాట్లాడడం విధ్వంసం, అరాచకత్వం, టెర్రరిజం ప్రోత్సహించేలా ఉన్నది. రాజకీయ పరిశీలకులు, మేధావులు అసహ్యించుకునేలా రేవంత్ మాటలున్నాయి. పద్దతి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ పదే…
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టీం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తూనే ఉంది. ఇప్పుడందరి ఫోకస్ అంతా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) పైనే ఉంది. March 7, 2024 / 08:46 PM IST Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టీం అభిమానులను ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఖుషీ చేస్తూనే ఉంది. ఇప్పుడందరి ఫోకస్ అంతా సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)పైనే ఉంది. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్కు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని.. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో క్లారిటీ ఇచ్చేస్తుంది. కాగా ఈ సినిమాలోని పాట కోసం…
In a championship featuring 224 top players nationwide, the 6th seed, Rithvik, showcased remarkable prowess by securing an impressive 9 points out of 11 rounds Published Date – 7 March 2024, 07:31 PM Telangana Grandmaster Raja Rithvik. Hyderabad: Telangana Grandmaster Raja Rithvik bagged a silver medal in the National Blitz Chess Championship held in Nashik, Maharashtra on Thursday. In a championship featuring 224 top players nationwide, the 6th seed, Rithvik, showcased remarkable prowess by securing an impressive 9 points out of 11 rounds. The State player registered 7 wins and drew 4 games to remain unbeaten…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. 100 రోజులు దగ్గర పడుతున్నా హామీలు నెరవేర్చలేదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ(గురువారం)హనుమకొండలోని తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు. ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టడం కాంగ్రెస్ కు అలవాటే. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించి.. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు ఇస్తాం అంటున్నారు. బడ్జెట్ లో రూ. 7740 కోట్లు మాత్రమే కేటాయించింది. 4.50 లక్షల ఇండ్లు కట్టడానికి రూ. 25 వేల కోట్లు కావాలి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకాల ప్రాసెస్ ని నిలిపి వేస్తారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ మోసాల్ని ప్రజలు గమనిస్తున్నారు. BRS హయంలోనే నోటిఫికేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్ మెంట్ మీద అవగాహన…