Addressing a rally in Rajasthan’s Banswara as part of his Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi also assured that a law would be enacted to curb government recruitment examination question paper leaks Published Date – 7 March 2024, 03:43 PM Photo: Screen-grabbed from X. Jaipur: Congress leader Rahul Gandhi on Thursday said 30 lakh vacant government posts will be filled and youths provided apprenticeships, if his party is voted to power in the Lok Sabha polls. Addressing a rally in Rajasthan’s Banswara as part of his Bharat Jodo Nyay Yatra, he also assured that a law…
Author: Telanganapress
మావోయిస్టులతో సంబంధాలున్నాయినే ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా గురువారం జైలు నుండి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. నాగపూర్ సెంట్రల్ జైలు నుండి ఇవాళ ఆయన విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ 90 శాతం వైకల్యంతో వీల్ చైర్కు పరిమితమైన సాయిబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించింది. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుండి ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. మధ్యలో 2014 నుండి 2016 వరకు బెయిల్పై విడుదలయ్యారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్.. కోదండరాం, అలీఖాన్ నియామకం చెల్లదన్న హైకోర్టు Source link
KTR | మానవ బాంబులు ఎక్కడో లేరు.. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులే రేవంత్ను ఖతం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. March 7, 2024 / 03:33 PM IST KTR | కరీంనగర్ : మానవ బాంబులు ఎక్కడో లేరు.. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులే రేవంత్ను ఖతం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నిన్న గాక మొన్న మోదీ తెలంగాణకు వచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మరోచోట పర్యటించి, ఒకట్రెండు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా రేవంత్ మాట్లాడిన మాటలు, నిన్న కూడా పాలమూరులో మాట్లాడిన మాటలు వినే ఉంటారు. మూడు నెలలుగా ఆయన మాటలు గమనిస్తూనే ఉన్నారు.…
It includes two smartphones — V30 Pro and V30. The V30 Pro comes in two colour options — Andaman Blue and Classic Black and is priced at Rs 41,999 for the 8GB+256GB variant and Rs 46,999 for the 12GB+512GB. Published Date – 7 March 2024, 02:45 PM New Delhi: Smartphone brand vivo on Thursday expanded its V-Series portfolio in India with the launch of the V30 series. It includes two smartphones — V30 Pro and V30. The V30 Pro comes in two colour options — Andaman Blue and Classic Black and is priced at Rs 41,999…
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో నీటి రేషనింగ్ను ప్రారంభించాయి. అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాలను నీటితో కడుగడంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ కార్యకలాపాలపై కూడా సొసైటీలు నిషేధం విధించాయి. దక్షిణ బెంగళూరు కనకపుర రోడ్లోని ప్రెస్టిజ్ ఫాల్కన్ సిటీ(పీఎఫ్సీ) అపార్ట్మెంట్స్ అసోసియేషన్ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రెసిడెంట్లను కోరింది. కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు, అదేవిధంగా చేతులు, ముఖం కడుక్కునేందుకు ‘వెట్ వైప్స్’ వినియోగించడంపై ఆలోచన చేయాలని కోరడం బెంగళూరులో ఎంతటి నీటి సంక్షోభం ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు..మరి కొన్ని అపార్ట్ మెంట్లలో స్నానం చేయవద్దు..గుడ్డతో తుడుచుకోవాలంటూ స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సిటీలోని కనకపుర రోడ్డులోని ప్రెస్టీజ్ …
Metro Rail | ఎంజీబీఎస్ – ఫలక్నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్నగర్ బస్డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ – ఫలక్నుమా మధ్యలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. March 7, 2024 / 02:40 PM IST Metro Rail | హైదరాబాద్ : ఎంజీబీఎస్ – ఫలక్నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్నగర్ బస్డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ – ఫలక్నుమా మధ్యలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. దారుల్షిఫా నుంచి ఆలియాబాద్ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. పాతబస్తీ కారిడార్లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితమవుతాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ…
The positive relationship between obesity and depression is independent of lifestyle factors and disease conditions, the researchers said Published Date – 7 March 2024, 01:38 PM Representational Image New Delhi: New research has found a significant association between obesity and depression among middle- and older-aged adults in Ireland, with severe depressive symptoms likely among younger women having type 2 diabetes or less physical activity. Researchers said that a possible reason behind the link could be poorer self-esteem, self-image and body satisfaction, all known risk factors for depression, and could be exacerbated socially through prejudice, discrimination and…
మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి… కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలి. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనన్నారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి ఇవాళ(గురువారం) హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదన్నారు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. అలాంటి కేసీఆర్ ను తిట్టడం అవివేకమంటూ తీవ్రంగా ఖండిచారు. పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతరు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేనా అది. పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హరీశ్ రావు.…
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. March 7, 2024 / 01:40 PM IST Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా…
Trump’s campaign is currently spending more money than it receives, potentially benefiting from Musk’s support. Published Date – 7 March 2024, 12:40 PM Donald Trump met with Elon Musk, the CEO of Tesla, to discuss funding for his political campaign. Musk, the third-richest person globally, has not given much to political campaigns since 2009. Trump’s campaign is currently spending more money than it receives, potentially benefiting from Musk’s support. Source link