Author: Telanganapress

లోక సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను పార్టీ అధిష్టానం నేడు ప్రకటించనుంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆపార్టీ హైకమాండ్ సమీక్షలు నిర్వహించింది. ఈ సమీక్షలోపార్టీ శ్రేణులు తెలిపిన అభిప్రాయాలతోపాటు సర్వే రిపోర్టుల ఆధారంగా గులాబీ బాస్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. అయితే3 ఎంపీలు ఇప్పటికే పార్టీ మారారు. పెద్ద పల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భువనగిరి పార్లమెంట్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ ను బరిలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నేటి నుంచి డీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తులు..! Source link

Read More

యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది. March 4, 2024 / 09:11 AM IST China | బీజింగ్‌: యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది. వీటి చేత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌కు డిస్కస్‌ను తీసుకెళ్లడం వంటి చిన్న చిన్న పనులను చేయిస్తున్నది. అయితే ఇదంతా ప్రచార ఆర్భాటమేనని విమర్శకులు చెప్తున్నారు. ఈ రోబో కుక్కల నిర్మాణ శైలిని బట్టి, అవి ప్రామాణిక ఆయుధాలను తట్టుకునేందుకు తగినవి కావని అంటున్నారు. అవి శిక్షణ పొందిన సైనికుడి మాదిరిగా వేగంగా, కచ్చితత్వంతో కాల్పులు జరపడం అసాధ్యమని చెప్తున్నారు. Source…

Read More

According to Byju’s statement, Camshaft, a wealth manager who had managed the funds, disclosed to a Delaware court earlier this week that the money was transferred to a 100 per cent subsidiary of BYJU’s. Published Date – 3 March 2024, 10:31 PM New Delhi: Ahead of a US court hearing on the whereabouts of the USD 553 million funds Byju’s had parked in an American investment firm, the edtech company on Sunday evening said its subsidiary in the US remains the beneficial owner of the fund. On Saturday, Byju‘s stated that it had no money to pay…

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. March 4, 2024 / 08:00 AM IST అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాల వెల్లువ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు Medigadda Barrage | మహదేవపూర్‌, మార్చి 3: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న అన్నారం బరాజ్‌ గేట్లు ఎత్తడంలో గోదావరి, మహారాష్ర్ట ప్రాణహిత నదితో కలిసి మేడిగడ్డ బరాజ్‌కు సుమారు 19 వేల క్యూసెక్యుల వరద పోటెత్తింది. భారీ వరద నీరు కుంగిన పియర్ల చుట్టూ…

Read More

According to police, Kalyan, a resident of Madhurawada in Visakhapatnam, used to eke out a living through photography, taking photos and videos at weddings and other events. Published Date – 3 March 2024, 10:49 PM Representational image. Visakhapatnam: A 23-year-old professional photographer from Andhra Pradesh‘s Visakhapatnam was murdered by two men for his camera, police said on Sunday. After calling the victim, P. Sai Pawan Kalyan, on the pretext of a photo shoot, the accused killed him and looted his camera and other equipment. The shocking incident occurred on February 26 near Ravulapalem in Dr B.R.…

Read More

వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. March 4, 2024 / 06:26 AM IST వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదమని…

Read More

According to sources, around 50 posts are vacant as against a sanctioned strength of 128 in different categories Updated On – 3 March 2024, 11:26 PM Hyderabad: The Telangana State Public Service Commission (TSPSC), one of the main recruiting agencies, is faced with the problem of a shortage of staff. This issue has put immense pressure on the current working personnel in recruiting employees for various State government departments. According to sources, around 50 posts are vacant as against a sanctioned strength of 128 in different categories. Among vacant posts, most of them are in the…

Read More

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 4, 2024 / 06:11 AM IST మేషంనూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. వృషభంరుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మిథునంకుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా…

Read More

The researchers from CCMB-LaCONES and other reputed science laboratories contended that there is a negative impact of invasive species such as elephants, goats, bullfrogs, mynas, sparrows and African giant snails on native fauna and flora of Andaman Islands Published Date – 3 March 2024, 11:20 PM The researchers from CCMB-LaCONES and other reputed science laboratories contended that there is a negative impact of invasive species such as elephants, goats, bullfrogs, mynas, sparrows and African giant snails on native fauna and flora of Andaman Islands Hyderabad: The Andaman and Nicobar Islands archipelago’s unique terrestrial ecosystems and rich…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్‌ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే (అండర్‌ పైపింగ్‌) కారణమని తెలిసింది. March 4, 2024 / 03:51 AM IST అంతర్గత ప్రవాహంతో మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటు నీటి ప్రవాహ ఉద్ధృతి వల్లే కొట్టుకుపోయిన ఇసుక రెండుచోట్ల గ్యాప్‌.. ఫలితంగా కుంగిన పిల్లర్‌ ఈఆర్టీ టెస్ట్‌లో నిర్మాణ సంస్థ ప్రాథమిక నిర్ధారణ ఫౌండేషన్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించాల్సిందే ప్రభుత్వానికి నివేదికిచ్చేందుకు ఏజెన్సీ ససేమిరా హైదరాబాద్‌, మార్చి 3(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్‌ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే (అండర్‌ పైపింగ్‌) కారణమని తెలిసింది. పిల్లర్‌ వద్ద వేసిన సెకంట్‌పైల్స్‌లో రెండుచోట్ల ఏర్పడిన లోపం వల్లే నీటి ప్రవాహం కొనసాగి పిల్లర్‌ కింది భాగంలో ఇసుకను తోడేసిందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించిన…

Read More